Home » BIRTH CERTIFICATE
జనన, నివాస ధ్రువీకరణ పత్రాలు మాత్రమే పౌరత్వం నిర్ధారణకు చెల్లుబాటు అవుతాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
ఈ చట్టం రిజిస్టర్డ్ జనన మరణాల జాతీయ డేటాబేస్ను నిర్వహించడానికి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు అధికారం ఇస్తుంది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు చీఫ్ రిజిస్ట్రార్, రిజిస్ట్రార్లను నియమిస్తాయి.
ఈ చట్టం రిజిస్టర్డ్ జనన మరణాల జాతీయ డేటాబేస్ను నిర్వహించడానికి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు అధికారం ఇస్తుంది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు చీఫ్ రిజిస్ట్రార్, రిజిస్ట్రార్లను నియమిస్తాయి
పిల్లలు కనలేరని నిర్ధారణ అయిన జంట తెలిసిన వారి నుంచి, బంధువుల నుంచి పిల్లల్ని దత్తత తీసుకోకూడదు. అలా చేస్తే చట్టపరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వ అనుమతితో మాత్రమే దత్తత తీసుకోవాలి. అందుకు ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిందే.
నకిలీ బర్త్ సర్టిఫికెట్లు, నకిలీ ఆధార్ కార్డ్ లు తయారు చేసే ముఠాను హైదరాబాద్ నార్త్జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆధార్ కార్డులు
మరణించిన వ్యక్తి యొక్క అధార్ కార్డు ను రద్దు చేసే నిర్ణయమేది ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకోలేదు. అలాగని మరణించిన వ్యక్తి అధార్ నెంబర్ ను వేరొకరికి కేటాయిస్తారా అంటే అది లేదు.
వివాదాస్పద NRC,NPRలకు వ్యతిరేకంగా శుక్రవారం(మార్చి-13,2020)ఢిల్లీ అసెంబ్లీ తీర్మాణం చేసింది. అసెంబ్లీలో తీర్మాణం సమయంలో మీలో ఎంతమందికి బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని ఎమ్మెల్యేలను అడుగగా,70 మంది ఎమ్మెల్యేల్లో 61 మందికి జన్మ ద్రువీకరణ పత్రాలు లేవన
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో బర్త్ సర్టిఫికెట్ల కావాలంటూ GHMC అధికారులకు భారీ సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి. అంటే హైదరాబాద్లో జననాల సంఖ్య పెరుగుతోందని అనుకోవటానికి వీల్లేదు. కానీ తాము హైదరాబాద్ లోనే పుట్టామని నిరూపించుకోవాటానికి కావ�
ఉత్తరప్రదేశ్ లో లంచాల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ లంచగొండుల విషయంలో కఠినంగా ప్రవర్తిస్తున్నప్పటికీ అవి ఆగడం లేదు. దీనికి ఉదాహరణ ఇద్దరు పిల్లల వయస్సు విషయంలో జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా అందరినీ షాక్ కు గురిచేసి�
కేంద్రం తీసుకొచ్చిన CAAపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే..డెత్, బర్త్ సర్టిఫికేట్ల కోసం ప్రజలు సంబంధిత కార్యాయాల ఎదుట క్యూలు కడుతున్నారు. తమకు సర్టిఫికేట్స్ జారీ చేయాలని కోరుతున్నారు. 2019, డిసెంబర్ నెలలో అత్యధికంగా సర్టిఫి