Home » BJP And Congress
బీజేపీ సభ్యులు మాత్రం నల్ల కండువాలు ధరించి వచ్చారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గవర్నర్ ప్రసంగం లేకుండా
అసెంబ్లీ సాక్షిగా కేంద్ర ప్రభుత్వ వ్యవహారాన్ని దుయ్యబట్టారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని, ఇవన్నీ ప్రజలకు...
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమవుతాయని ప్రభుత్వం నిర్ణయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం..
ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.
భారతదేశంలో ఉన్న బీడీ కార్మికుల గోస ఏనాడైనా పట్టించుకున్నారా ? అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు చెబితే తనను తిడుతున్నారని..తాను నిజం చెప్పడం లేదా ? అని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్�