Home » BJP AND JANASENA
పొత్తులపై జనసేన నేతలు చేస్తోన్న కామెంట్లపై జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం స్పందించింది. జనసేన-బీజేపీ పొత్తుపై ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరంలేదని క్లారిటీ ఇచ్చింది.
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల కారణంగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి సమయం తీసుకున్నట్లు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు వెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని… ఇప్పుడు పార్టీని తె
ఏడాది క్రితం వరకూ దేశవ్యాప్తంగా బలంగా కనిపించిన బీజేపీ.. ఇప్పుడు ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వస్తోంది. ప్రస్తుతం అతి తక్కువ రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. ఈ పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బలాన్ని పెంచుకోవడంపై దృష్టి పెడుతోంద�
ఢిల్లీ పర్యటన అనంతరం కాకినాడలో పర్యటించిన సమయంలో జనసేన అధినేత పవన్… ఒక్కసారిగా స్వరం మార్చారు. కేంద్రంతీరుపై సానుకూలంగా స్పందించారు. అమరావతిలో జరుగుతున్న ఆందోళనలు, మహిళలపై దాడులను కేంద్రానికి వివరించానన్నారు. ఏ ఆశయాలతోనైతే ప్రధాని ము�