Home » BJP CHIEF
ఏపీ బీజేపీ చీఫ్గా పీవీఎన్ మాధవ్
JP Nadda : నరేంద్ర మోదీ కేబినెట్లో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తిరిగి మంత్రిగా చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీతో పాటు 30 మంది మంత్రులు నేడు ప్రమాణం చేయనున్నారు.
ధనిక నేతలు లేదంటే గౌడ (వొక్కలిగ) నాయకులు అయితే ప్రజల నుంచి కూడా మద్దతు ఉంటుంది. కానీ ఇక్కడ దళితుల పరిస్థితి అలా కాదు. ఎవరూ మద్దతు ఇవ్వరు. దురదృష్టకరమైన ఈ వాస్తవం మాకు కూడా తెలుసు
పాతబస్తీ ఫలక్ నామా వరకు మెట్రోను ఎందుకు పొడిగించలేదో కేసీఆర్ చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం వలనే అనేక రైల్వే ప్రాజక్టులు ఆగిపోయాయి. ఎస్సీ విద్యార్ధులకు కేంద్రం స్కాలర్షిప్ లు ఇస్తామంటే కేసీఆర్ సర్కార్ అడ్డుకుంది
కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్చార్జి లోకేంద్ర పరాశర్ వివరణ ఇచ్చారు. కార్యక్రమం చివర్లో పార్టీ అధ్యక్షుడు ప్రసంగించడం సంప్రదాయమని అన్నారు. బీజేపీలో పార్టీ అధ్యక్షుడికి అత్యున్నత గౌరవం ఇస్తారని, చివర్లోనే ఆయన ప్రసంగం ఉంటుం
రాబోయే లోక్సభ ఎన్నికలపై పార్టీ అధ్యక్షుడు నడ్డా మాట్లాడుతూ ప్రజలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. ఎంపీలు క్రీడాపోటీలను మెరుగైన రీతిలో నిర్వహించాలన్నారు. సాధారణ బడ్జెట్తో అన్ని వర్గాలు లబ్ధి పొందాయని, ఈ విజయాలతో
ఇక నళిన్ కుమార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. కేంద్ర సంస్థల్ని బీజేపీ ఇష్టారీతిన ఉపయోగిస్తుందని చెప్పడానికి ఇది మరొక ఉదాహారణ అని పేర్కొంది. తప్పుడు కేసులు పెట్టి తమను జైలుకు పంపేందుకు బీజేపీ ప్రణాళికలు వేస్తోం�
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిపై డీఎంకే విమర్శలు గుప్పిస్తోంది. నాలుగు మేకలు మాత్రమే ఆస్తి అని చెప్పుకొనే అన్నామలై చేతికి రూ.5 లక్షల విలువైన గడియారం ఎలా వచ్చిందో చెప్పాలని డీఎంకే ప్రశ్నించింది.
2018 జూలైలో పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం 2020 జనవరి 20 నుంచి పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక.. ఈ యేడాది చివర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే యేడాది కర్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బడి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామలో బండి పాదయాత్ర కొనసాగుతున్న క్రమంలోనే ఆయన ధర్మ దీక్షకు దిగుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.