Home » BJP Chief Bandi Sanjay
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ వెళ్లారు. తెలంగాణలో తాజా రాజకీయాలపై బీజేపీ హై కమాండ్ కు నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదికలో టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరనున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సహా మరికొందరు బీజేపీలో చేరేవారి లిస్ట్ ను త
కరీంనగర్ లో జరిగిన హిందు ఏక్తా యాత్ర ర్యాలీలో బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. మసీద్ లు తవ్వితే ఆలయాలు బయటపడుతున్నాయన్నారు. తెలంగాణలో మసీద్ లు తవ్వి చూద్దామని శవం వస్తే మీరు తీస్కోండి..శివలింగాలు కనిపిస్తే మాకు ఇవ్వండి అంటూ ఓవైసీకి బండి స�
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకొస్తే ఆర్డీఎస్ ద్వారా చివరి ఎకరా వరకు నీళ్లందిస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు.
కుట్రపై నిగ్గు తేలాలి
హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి వద్ద జరిగిన మౌనదీక్షలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గోన్నారు.
జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న సీఎం కావడంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వరంగల్ నగరంలో పోలీసు బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు...
రైతుల వడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
సర్కారుకు ఆర్ఆర్ఆర్ సినిమా చూపిస్తాం..!
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా..తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కు ఫోన్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై ఆరా తీశారు.
ఈ విజయం తాము ముందే ఊహించిందని, హుజూరాబాద్ గడ్డపై భారీ మెజార్టీతో గెలువబోతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు.