Home » BJP- Eknath Shinde coalition government
మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ సీఎం ఏక్నాథ్ షిండే శిబిరంలో చేరిన తర్వాత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు చేసిన వారంతా తిరిగి పార్టీలోకి వస్తే తాను సంతోషిస్తానని
మహారాష్ట్రలోని కొత్త కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. బీజేపీ, షిండే సంకీర్ణ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు గడవకముందే.. అభిప్రాయభేదాలు బయటపడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం చేపట్టిన మంత్రివర్గ విస్తరణ ఇరువర్గాల మధ్య అసమ్మతిని ర