Home » BJP Government
డీమానిటైజేషన్ ఒక అట్టర్ ప్లాప్ షో. డీమానిటైజేషన్ ఫెయిల్యూర్ ప్రోగ్రాం అని పార్లమెంటులో కేంద్రమే చెప్పింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సమాధానం వల్ల డీ-మానిటైజేషన్ నిజాలు బయటపడ్డాయి. 2022 మార్చి నాటికి నకిలీ 500 నోట్లు 1లక్ష 89వేలు పైన�
మోదీ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత గతేడాది జూలై 7న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ సమయంలో 12 మంది మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించారు. కొత్తవారికి మంత్రివర్గంలో చోటు లభించింది.
ఆర్టీసీని అమ్మేయాలని కేంద్రం లేఖలు రాస్తోందని.. అమ్మేసిన రాష్ట్రానికి రూ.1000కోట్లు ఇస్తామని ఆఫర్లు ఇస్తోంది అంటూ కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతోంది. జనగామ జిల్లా పాలకుర్తిలో యాత్ర చేస్తున్నారు. బండి సంజయ్ చేపట్టిన యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటింది. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంట�
కేంద్రం సర్కార్ నడుపుతోందా?..సర్కర్ నడుపుతోందా..? అంటూ మంత్రి కేటీఆర్ బీజేపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు. తమిళనాడులో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ కు కులపిచ్చి..బీజేపీకి మతపిచ్చి రెండూ పిచ్చి పార్టీలే..మనకు కులపిచ్చోడు వద్దు..మతపిచ్చోడు వద్దు అంటూ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో జాతీయపార్టీలను ఏకిపారేశారు.
బీజేపీది పాక్, ఫేక్, బ్రేక్ సిద్ధాంతంతో ముందుకెళుతోంది అనీ..పాకిస్థాన్ పేరు చెప్పి రెచ్చగొట్టి ఓట్లు అడుక్కోవడం బీజేపీకి ఫ్యాషన్ గా మారిందని టీార్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సెటైర్లు వేశారు.
ఆమ్ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. కేజ్రీవాల్ కు బీజేపీ అంటే భయమంటూ ఆరోపించారు. ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్న వేళ కేజ్రీవాల్ ప్రజల్లోకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీజేపీ అంటే భయ
Udaipur Chintan Shivir : వరుస ఎన్నికల్లో పరాజయాల నుంచి తేరుకుని విజయాల దిశగా అడుగులు వేసేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైంది. నేటి (శుక్రవారం) నుంచి మూడు రోజుల పాటుకాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శివిర్ నిర్వహించనుంది.