కర్ణాటకలోని బెలగావిలోని జైలు నుంచి ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. జైలులో సిబ్బందికి తెలియకుండా ల్యాండ్లైన్ ఫోన్ ద్వారా గ్యాంగ్స్టర్, హత్య నిందితుడు జయేష్ కాంత బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని హతమార్చుతామని గుర్తు తెలియని వ్యక్తులు నాగపూర్లోని గడ్కరీ కార్యాలయంలో ల్యాండ్ఫోన్కు ఫోన్చేసి బెదిరించాడు. మూడు సార్లు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 11.29 గంటలకు, 11:35 గ�
తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో జాతీయ రహదారుల విస్తర్ణకు కేంద్ర రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో జాతీయ రహదాకుల విస్తరణకు రూ. 573.13 కోట్ల ప్రాజెక్టులను ఆమోదించినట్లు తెలిపారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలు అధికారమే లక్ష్యంగా కొనసాగుతున్నాయని, ఒక్కోసారి రాజకీయాలనుంచి తప్పుకోవాలని తరచూ అనిపిస్తోందని గడ్కరీ అన్నారు. కేంద్ర మంత్రి చేసిన తాజా వ్యాఖ్యలు స