Home » BJP Leader Satya Kumar
విశాఖపట్నం రాజధానిగా వచ్చేంత వరకు ఏపీకి కూడా హైదరాబాద్ రాజధానిగా కొనసాగించాలని వైసీపీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఫైర్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్కు రాజధాని వచ్చేంత వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు సత్యకుమార్ మండిపడ్డారు.