Home » Bjp Mla Etala rajender
అనుచరులతో ఈటల సమావేశం..పార్టీ మారుతున్నారనే ప్రచారం..ఆయన మౌనం దేనికి సంకేతమిస్తోంది..? హాట్ టాపిక్ గా ఈటల సమావేశం..
తెలంగాణ బీజేపీలో ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతోంది. ఈటల అస్సాంలో సీఎం హిమంతతో చర్చలు జరపటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాంగ్రెస్ పార్టీలోని బలహీన వర్గాల నాయకులే మునుగోడు ఎన్నికలకు ఆర్ధిక సాయం చేశారని స్పష్టం చేశారు. బలహీన వర్గాల నాయకుల శ్రమను, ఆర్థిక సాయాన్ని అవమానించేలా ఈటెల మాట్లాడారని రేవంత్ మండిపడ్డారు.
ఆర్టీఐ కింద అధికారులు సమాచారం ఇవ్వటం లేదన్నారు. సింగరేణిలో మూడు మైన్స్ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన మాట వాస్తవమని చెప్పారు.
శతృవుకు శతృవు మిత్రుడు అన్నట్లుగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని జూపల్లి, పొంగులేటిలను బీజేపీలో చేర్చుకోవాలనే యత్నాలు మొదలయ్యాయి.
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారపర్వానికి మరికొద్దిసేపట్లో తెరపడనున్న నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మునుగోడు మండలం పులివెలలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు.
ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన నటి దివ్యవాణి బీజేపీలో చేరుతున్నారా? కాషాయం తీర్థం పుచ్చుకోవటానికి దివ్యవాణి అన్ని సిద్ధం చేసుకున్నారా? అంటే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో ఆమె భేటీ కావడం నిజమనిపిస్తోంది. ఈటెలను కలవడంతో బీజేపీల�