Home » BJP MP Gautam Gambhir
కేజ్రీవాల్ వైఖరి వల్లే ఢిల్లీలో పిల్లలు బాధపడుతున్నారని ఆరోపించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై తాను బుధవారం ఒక వైద్యుడితో మాట్లాడానని చెప్పారు.
బీజేపీ ఎంపీ గౌతం గంభీర్కు ఐసిస్ కశ్మీర్ నుంచి మూడో సారి చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. గతంలో రెండు మార్లు ఇలాగే రావడంతో ఢిల్లీ పోలీసులను ఆశ్రయించి సహాయం కావాలని అడిగాడు.
బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ పోలీసులను ఆశ్రయించారు. తనను చంపేస్తానంటూ రెండోసారి ఈమెయిల్ అందిందని సాయం కావాలని విన్నవించారు. ఈ-మెయిల్ ఐడీ isiskashmir@gmail.com నుంచి తనకు అందిన మెయిల్ లో
తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఉచితంగా కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపులను ప్రారంభించారు. ప్రత్యేకించి పెద్దల కోసం ఉచితంగా ఈ కొవిడ్ టీకా క్యాంపులను ఏర్పాటు చేశారు.
కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారిపోయింది.