Home » BJP MP Maneka Gandhi
గాడిద పాలతో తయారు చేసిన సబ్బు మహిళలను మరింత అందంగా మారుస్తుందని ఈ సబ్బు కేవలం రూ.500లే అంటూ బీజేపీ ఎంపీ మేనకాగాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈజిప్టు రాణి క్లియోపాత్ర కూడా గాడిదపాలతో స్నానం చేసేవారని తెలిపారు.