Home » BJP MP Nishikant Dubey
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్సభ నుంచి అనర్హురాలిగా ప్రకటించాలని లోక్ సభ నైతిక విలువల కమిటీ (పార్లమెంటు ఎథిక్స్ కమిటీ) సిఫార్సు చేసింది....
తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యురాలు మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి మహువా మొయిత్రా లంచం తీసుకున్నారని బీజేపీ ఎంపీ ఆరోపించారు....
కొత్తగా ప్రారంభించబడిన విమానాశ్రయం కావడంతో రాత్రి కార్యకలాపాలకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఇదిలా ఉంటే తనపై వచ్చిన ఎఫ్ఐఆర్పై నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. విమానాశ్రయం అథారిటీ అభ్యంతరం చెప్పలేదని, తాము ఎయిర్పోర్ట్ డైరెక్టర్ నుండి అనుమతి తీసు�