BJP MP Sharad Tripathi

    చెప్పులతో కొట్టుకున్న బీజేపీ నేతలు

    March 6, 2019 / 01:25 PM IST

    ఉత్తరప్రదేశ్‌‌లో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు చెప్పులతో కొట్టుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ శిలాఫలకం పై తన పేరు ఎందుకు రాయలేదంటూ ఎంపీ శరద్ త్రిపాఠి సమావేశంలో నిలదీశాడు అంతటితో ఆగకుండా తన పేరు లేకుండా కార్యక్రమం ఎలా ఏర్పాటు చేశారంటూ ఎమ�

10TV Telugu News