Home » bJP MP subramanian swamy
తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ముస్లింలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని ఓవైసీ కోరారు. వాస్తవానికి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని 2014 అసెంబ
సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ.. ''భారత్ ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళే ప్రశ్నే లేదని మన ఆర్థిక మంత్రి అన్నారు. అవును.. ఆమె చెప్పింది నిజం. ఎందుకంటే, గత ఏడాదే మన దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మాంద్యంలోకి జ�
టీటీడీ గురించి ప్రముఖ తెలుగు దినపత్రికపై వంద కోట్ల రూపాయలకు వేసిన పరువు నష్టం దావా కేసును ఆయన టీటీడీ తరుఫున వాదించనున్నారు.
బీజేపీ ఎంపీ ఎంపీసుబ్రహ్మణ్యస్వామి దీదీపై పొగడ్తలు కురిపించారు. అదేసయమంలో మోదీపై విమర్శలు..సంధించారు. దటీజ్ మమతా’ అన్నట్లుగా ఎంపీసుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయ
దశాబ్ధాల వివాదం అనంతరం ఎట్టకేలకు అయోధ్య రామ మందిరం విషయంలో సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చిన తర్వాత అయోధ్యలో ఎప్పుడు భూమి పూజ చేస్తారు. ఎప్పటిలోగా రామమందిరం కడతారు అనే విషయాలపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే వివాదాలకు కేరాఫ్ అయిన బీజేపీ ఎం
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామిపౌరసత్వ సవరణ చట్టంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉరి శిక్ష పడిన పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు ఫాస్ట్ట్రాక్ భారత పౌరసత్వం ఇవ్వవచ్చని గురువారం (డిసెంబర్