Home » bjp strategy
కేంద్ర ప్రతిపాదిస్తున్న వన్ నేషన్-వన్ ఎలక్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలంటే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ఆలస్యం చేయడమో లేక కేంద్రమే ముందుగా ఎన్నికలకు రావడమో జరగాల్సివుంది.
ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ప్రతిపక్షాలు ఆర్భాటం చేస్తున్నా బీజేపీ సైలెంట్గానే ఉంటోంది. చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతోంది.
మోడీ 2.0 ప్రభుత్వం తొలి ఏడాది పాలన విజయాలను జనంలోకి వెళ్లాలని నిర్ణయించింది బీజేపీ జాతీయ నాయకత్వం. ఇందుకోసం జన సంవాద్ వర్చువల్ ర్యాలీలను మార్గంగా ఎంచుకుంది. దేశవ్యాప్తంగా జరుగుతోన్న వర్చువల్ ర్యాలీలలో మోదీ పాలనపై బీజేపీ నేతలు మాట్లాడుతుంట�