Home » BJP
పార్టీ నిర్ణయాత్మక విజయానికి కారణమైన ఓటర్లకు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీ గెలుపు జోరును కొనసాగిస్తుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు ఎక్కువగా బరిలో నిలిచారు
Jupally, Ponguleti: ఈటల రాజేందర్ తో చర్చించిన అనంతరం వారిద్దరు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ లక్ష్య సహాయాన్ని చేరుకోవడానికి సహాయ పడుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల లెక్కలు వస్తున్నాయి. అయితే ఓబీసీ వర్గాలకు చెందిన లెక్కలు తేలడం లేదు. ఓబీసీ వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికే బిహార్ ప�
కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు పోటీ పోటీగా కృషి చేస్తున్నాయి. గతంతో వ్యూహాత్మక రాజకీయాలతో అధికారం చేపట్టిన బీజేపీ ఆసారి మాత్రం అధికారం చేపట్టాలంటే ప్రధాని చేసే మ్యాజిక్పైనే ఆశ పెట్టుకుంది. వారి ఆశలకు జీవంప�
Karnataka elections 2023: ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోలో... ఇస్లామిక్ సంస్థ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)తో పాటు హిందూ సంస్థ బజరంగ్ దళ్ను నిషేధిస్తామని చెప్పింది.
పాకిస్థాన్కు చెందినవి భారత్కు చెందినవని చెబుతారని, ప్రధానమంత్రి స్థానంలో ఉండి ప్రజలను ఇలా తప్పుదోవ పట్టించడమేంటని ఎద్దేవా చేశారు. అయోధ్య తాళాలను రాజీవ్ గాంధీ తెరిచారని మోదీయే అంటరని, మళ్లీ దానికి విరుద్ధంగా మాట్లాడతారని అన్నారు.
తెలంగాణలో BRS వర్సెస్ BJP అన్నట్టు రాజకీయాలు సాగుతున్నాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు సినిమా వాళ్ళని ఆకర్షించి వాళ్ళ అభిమానుల ఓట్లు దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉచిత పథకాలు వద్దని.. ఉచిత పథకాలు దేశ హితానికి మంచివి కావని తరచూ చెప్పే ప్రధాని మోదీ కూడా కన్నడ నాట ఉచితాల ప్రకటన బాట పట్టారు. గెలుపు కోసం బీజేపీ 103 ముఖ్యమైన హామీలతో పాటు ‘ఆరు’ ముఖ్యమైన అంశాల ఆధారంగా ‘అ..ఆ’ అంటూ ఆరు అభివృద్ధి మంత్రాలను వల్లెవేస్�
ప్రధాని మోదీ ఆదివారం కర్ణాటకలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బంజారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బంజారా ప్రజల కుమారుడిగా తాను ఢిల్లీలో ఉన్నానని, అందరి బాగోగులు చూస్తానని చెప్పారు. అనంతరం మోదీ వ్యాఖ్యలకు కౌంటర్గా ప్రియాంక్ ఖర్గే ఆదివ�
1980లో బీజేపీ రాయ్గఢ్ జిల్లా విభాగానికి చీఫ్గా ఎన్నికయ్యారు. 1985 నుంచి 1998లో తప్కారా నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వరుసగా ఎన్నికయ్యారు. 1997 నుంచి 2000 వరకు మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్గా.. 2003 నుంచి 2005 వరకు ఛత్తీస్గఢ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.