Home » BJP
రెజ్లర్ల నిరసనపై మౌనంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురించి బ్రిజ్ భూషణ్ స్పందిస్తూ ‘‘అఖిలేష్ యాదవ్ నాకు చిన్ననాటి స్నేహితుడు. నేనేంటో అతడికి బాగా తెలుసు. అందుకే నిరసన చేస్తున్న రెజ్లర్లకు మద్దతు ఇవ్వలేదు’’ అని బ్రిజ్ భూషణ్ �
నందిని పాల వ్యవహారం, ప్రభుత్వ పనుల్లో ప్రజాప్రతినిధులు 40 శాతం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు బీజేపీని ఇరుకున పెట్టాయి. ఈ రెండు అంశాలను విపక్షాలు ఆయుధంగా మలుచుకుని ఎన్నికలకు వెళ్తున్నాయి. అయితే ఎన్ఆర్సీ ద్వారా విపక్షాలని ఇరుకున పెట్టేంద
Wrestlers vs WFI: బ్రిజ్ భూషణ్ అంత శక్తిమంతుడా? వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు.. బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోనుంది?
Telangana Secretariat: పాత సచివాలయాన్ని కూల్చేసి కొత్త దాన్ని ఎందుకు కట్టారో చెప్పారు ఈటల రాజేందర్. తెలంగాణ కొత్త సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రారంభించిన విషయం తెలిసిందే.
కర్ణాటకలో ఏ పార్టీలో చెప్పుకోదగ్గ స్థానంలో మహిళా నాయకులు లేరు. పార్టీ అధినేతలంతా పురుషులే. అయితే టికెట్ల పంపిణీలో సైతం ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంది. మహిళా అభ్యర్థుల్ని పోటీలో దింపేందుకు అన్ని రాజకీయ పార్టీలు వెనకడుగు వేస్తున్నాయ�
విజయమో.. వీరస్వర్గమో తేల్చుకోవాలన్న స్థాయిలో కర్ణాటకలో పోరాడుతోంది బీజేపీ. ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలి అన్నదే కాషాయదళం టార్గెట్.
గత అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన అనంతరం.. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఈ ఎన్నికల్లో కూడా అలాంటిదేమైనా జరిగి�
Raghunandan Rao: ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేశారు.
‘‘ఎన్కౌంటర్లలో బీజేపీ, యోగి ఆదిత్యనాథ్ల పాత్ర ఎంత ఉందో అఖిలేష్ యాదవ్ది కూడా అంతే పాత్ర ఉంది. మా నాన్న, మామ, అన్నయ్యల ఎన్కౌంటర్లో ఇద్దరి పాత్ర సమానంగా ఉంది. మీ హృదయాల్లో మా నాన్నగారికి ఏమాత్రం కాస్తంత చోటు ఉన్నా కూడా బీజేపీకి, ఎస్పీకి ఓట�
ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఖర్గే మనసులో విషం ఉందని అందుకే ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై విమర్శించారు. కాంగ్రెస్ పెద్దల మెప్పుకోసం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్�