Home » BJP
పార్టీ పార్లమెంటరీ కమిటీలో యడియూరప్పకు స్థానం కల్పించడంపై సముఖంగానే ఉన్నారన్న ప్రశ్నపై ‘‘ఆయనపై చాలా ఒత్తిడి ఉంది. సొంత పార్టీ నుంచి, ఏజెన్సీల నుంచి ఒత్తిడి తీవ్రంగా ఉంది. కనీసం ఆయనకు పార్టీని వీడే స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు’’ అని డీకే శివకుమ�
కర్ణాటకలోని రాజకీయ నాయకులు మైసూర్ మాజీ పాలకుడైన టిప్పు సుల్తాన్ పేరును ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. చాలా రోజులుగా కర్ణాటక రాజకీయాలు టిప్పు సుల్తాన్ చుట్టే తిరుగుతున్నాయి. 2015లో టిప్పు సుల్తాన్ జయంతిని సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారికంగా
Etela Rajender: రేవంత్ రెడ్డి సవాలుపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
వచ్చే నెల 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే టికెట్ రాని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పార్టీ మారుతున్నారు. మాజీ సీఎం జగదీశ్ షెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది వంటి వారికి టికెట్ నిరాకరించారు. దీంతో వారు కాంగ�
బీజేపీతో పొత్తు ఉంది కానీ.. ఈ ప్రకటన చేస్తేనే ముందుకు
ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వం ‘మహారాష్ట్ర భూషణ్’ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముంబైలోని ఖర్గర్లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని సామాకి కార్యకర్త అప్పాసాహెబ్ ధర్మాధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత�
లీడర్లు పార్టీ నుంచి వెళ్లినంత మాత్రాన అది ఓటర్ల మీద ప్రభావం చూపిందని, లింగాయత్ ఓటర్లు 101 శాతం తమ పార్టీతోనే ఉంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చాలా రోజుల క్రితమే ఎలక్టోరల్ రాజకీయాల నుంచి తప్పుకున్న యడియూరప్ప.. పార్టీలో మాత్రం కీలకంగానే ఉన�
అయినప్పటికీ ఏక్నాథ్ షిండే ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ షిండేకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అయితే ఈ కుర్చీ తనకు ఎంతో కాలం ఉండదని షిండే ముందు నుంచి ఆందోళనలో ఉన్నారట. అందుకే ప్రస్తుతం అజిత్ పవార్ మీద వస�
23న తెలంగాణలో అమిత్ షా బహిరంగ సభ
కేసీఆర్కు కేంద్రాన్ని విమర్శించడమే తెలుసు