Home » BJP
ఉప ఎన్నిక నోటిఫికేషన్కు ముందే మునుగోడులో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు అప్పుడే ప్రచారం ప్రారంభించాయి. నేతల చేరికలు, ప్రచార రథాలతో అంతా ఎన్నికల సందడి నెలకొంది.
వజ్రోత్సవ వేడుకల సాక్షిగా కేంద్రంపై కేసీఆర్ నిప్పులు
‘‘నెహ్రూని పక్కన పెట్టామని కాంగ్రెస్ విమర్శిస్తోంది. దేశంలోని ప్రధానమంత్రులందరి కోసం పార్లమెంట్లో మ్యూజియం కడుతున్న ఏకైక ప్రధాని నరేంద్రమోదీ. గతంలో ఏ ప్రధాని ఇలా ఆలోచించలేదు. నెహ్రూతో పాటు అందరి ప్రధానులను వారి సేవలను మేం గౌరవిస్తాం. ని�
నెటిజెన్లు సైతం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నేరాలు జరిగినప్పుడు రాహుల్ కానీ ప్రియాంక కానీ కనీసం మానవతావాద దృక్పథంతోనైనా స్పందించడం లేదని, రాజకీయాలు అవసరమైనప్పుడే హడావుడి చే�
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కౌంట్డౌన్ ప్రారంభమైంది. వచ్చే లోక్సభ ఎన్నికల లోపు ఆయన రాజకీయ వనవాసం చేయడం పక్కా’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘కొద్ది రోజుల క్రితం యూపీలో ఒక పొలిటికల్ ఎక్స్పరిమెంట్ జరిగింది. బువా-బతీజా (మాయావతి, అఖ�
తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్పై మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ఓ గల్లీ లీడర్ అని అన్నారు. గల్లీ లీడర్ ను తీసుకొచ్చి అధ్యక్షుడిని చేశారంటూ మండిపడ్డారు. బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంపై ఉద్ధవ్ స్పందిస్తూ ‘‘ఈరోజు నియంత ప్రభుత్వం ప్రతి ఇంటిపై తిరంగా ఉండాలని పిలుపునిచ్చింది. కానీ దేశంలో చాలా మంది పేద ప్రజలు చేతుల్లో జెండాలు పట్టుకుని ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు (‘మా దగ్గర జెండా ఉంది. అది ఎగరేయడానికి ఇళ్లు కావా
ప్రధాని చేసిన సూచన సొంతింటికే చేరలేదంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. మరొక పక్క ఆర్ఎస్ఎస్ కాషాయ జెండాను మాత్రమే గౌరవిస్తుందని, జాతీయ జెండాను గౌరవించదని, ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఎప్పుడూ జాతీయ జెండాను ఎగరవేయరనే అపవాదులు మరోసారి భగ్గ�
అయోధ్యలో రామ మందిర నిర్మాణం వచ్చే ఏడాది డిసెంబరులోగా పూర్తవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అన్నారు. వచ్చే ఏడాది డిసెంబరు నుంచి శ్రీరామ్ లల్లాను ప్రజలు దర్శించుకోవచ్చని చెప్పారు. రామ మందిర నిర్మాణ పనులు
ఆర్జేడీతో జతకట్టి ఎనిమిదవ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్, సుదీర్ఘకాలం పాటు మిత్రపక్షమైన బీజేపీపై తన ఫిర్యాదులను వెల్లడిస్తున్నారు. ఎన్డీయేను వీడుతున్నట్లు ప్రకటించిన అనంతరమే తనను రాష్ట్రంలో నిలువరించేందుకు చిరా