Home » BJP
ప్రియాంక్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ముందు చూసుకోవాలని బీజేపీ నేతలు అన్నారు. కాంగ్రెస్ నాయకుల చీకటి జీవితాలకు సంబంధించిన సీడీలు ఉన్నాయని, తమ ప్రభుత్వ
ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ మహేంద్ర భట్ ఈ నెల 10న హల్ద్వానీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ జెండాలు పెట్టుకోని ఇళ్లను ఫొటో తీయాలంటూ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆయన మాట మార్చారు. ‘హర్ ఘర్ తిరంగ’ డ్రైవ్లో భాగంగా జా�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆర్ఎస్ఎస్ ఏజెంట్ లాగా పని చేస్తున్నాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఆరోపించారు.
దివ్యా కాక్రన్ అంశంలో ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకవైపు ఆప్ ప్రభుత్వం తనకేం సాయం చేయడం లేదని దివ్య అంటే.. తామేం సహాయం చేశామో ఆప్ ప్రకటించింది. మరోవైపు ఆప్ తీరును బీజేపీ తప్పుబడుతోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. ఈ నెల 21 నుంచే తాము కర్ణాటక వ్యాప్తంగా పర్యటనలు జరుపుతామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్ప తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది మేలో జరగా�
పార్టీలు వేరైనా బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటే:రేవంత్ రెడ్డి
పార్టీలు వేరైనా బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటే:రేవంత్ రెడ్డి
2015లో బీజేపీకి వ్యతిరేకంగా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి కట్టి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కూటమిలో ఆర్జేడీ ఎక్కువ స్థానాలు సాధించినప్పటికీ పొత్తు ప్రకారం.. నితీశ్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. తేజస్వీ యాదవ్ ఉప ముఖ�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీయే గెలుస్తుందని ఎన్నికల తరువాత టీఆర్ఎస్ నుంచి సగం మంది నేతలు బీజేపీలో చేరతారు అంటూ వ్యాఖ్యానించారు కేఏ పాల్.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే బిహార్లో నితీశ్-తేజస్వి ఆధ్వర్యంలోని ప్రభుత్వం కూలిపోతుందని అభిప్రాయపడ్డారు బీజేపీకి చెందిన బిహార్ నేత, ఎంపీ సుశీల్ మోదీ. రాష్ట్రంలో ఇకపై తేజస్వినే తెరవెనుక అసలైన సీఎంగా ఉంటారని ఆయన అన్నారు.