Home » BJP
ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఓటు వేశారు. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, అశ్విని వైష్ణవ్, బీజేపీ చీఫ్ విప్ రాకేశ్ సింగ్, టీఆర్ఎస్ ఎంపీలు, వైసీపీ అసంతృప్త ఎ
నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్తో కలిసి ఢిల్లీకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు దాసోజు శ్రవణ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే
ప్రస్తుత సమావేశంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించినట్లు సమాచారం. పశ్చిమబెంగాల్లో ఎస్ఎస్సీ స్కామ్లో మంత్రి పార్థా చటర్జీ, ఆయన సహాకురాలు అర్పితా ముఖర్జీ నోట్ల కట్టలతో ఈడీకి దొరికిపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ చిక్కుల
మా ప్రభుత్వాన్ని నియంతృత్వంగా రాహుల్ ఆరోపిస్తున్నారు. కానీ నియంత ప్రభుత్వం ఎవరిదో ప్రజలకు తెలుసు. ఎమర్జెన్సీ సమయంలో నియంత ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని ప్రజలు చూశారు. విపక్ష నేతలను జర్నలిస్టులను జైళ్లలో వేయడం వారికి ఇంకా గుర్తుండే ఉంటాయి. న
ఎంపీ కోమటిరెడ్డి తమతో టచ్లో ఉన్నారని తాను అనలేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వీడిన నేపథ్యంలో బండి సంజయ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ... ఎవరు వెళ్ళినా ప్రధాని మోదీ
మునుగోడు విజయం.. ఇప్పుడు TRS,BJP, కాంగ్రెస్ పార్టీలకు చాలా కీలకంగా ఉంది. దీంతో నియోజకవర్గం చుట్టూ కనిపిస్తున్న రాజకీయ వ్యూహాలు అన్నీ ఇన్నీ కావు. ఇంతకీ మునుగోడులో రాజకీయ పరిణామాలు ఎలా మారుతున్నాయ్. మునుగోడు ప్రజల నుంచి వినిపిస్తున్న డిమాండ్లు ఏం�
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. మునుగోడుకు బైపోల్ జరుగనుంది. దీంతో మునుగోడు ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. కాంగ్రెస్,బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఈ బైపోల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. ఏ పార్టీకి ఇది ఎం
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్వయంగా స్కూటర్ నడుపుతూ ఆఫీసుకి వెళ్ళారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. స్మృతి ఇరానీ స్వయంగా స్కూటర్ నడుపుతోన్న సమయంలో కేంద్ర సహాయ మంత్రి భారతీ పవార్ ఆమె వెను
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాందీ షాపులు పెట్టుకునే వాళ్లంటూ రేవంత్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలన్నా
వెళ్తున్న వారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివృద్ధిని సాకుగా చూపిస్తూ కమలం తీర్థం పుచ్చుకుంటున్నారు. విజయ్పుర్ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి నరేశ్ రావల్ ఈ మేరకు ప్రకటన చేశారు. పార్టీకి రాజీనామా చేసిన మరో నేత ర