Home » BJP
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బుధవారం ఎంపీలు చేపట్టిన తిరంగా ర్యాలీకి కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు హాజరు కాలేదు. బీజేపీ రాజకీయ అజెండాలో తామెందుకు భాగస్వాములు కావాలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. మరోవైపు ప్రతిపక్షాల చర్య�
''కేంద్ర ప్రభుత్వానికి, విపక్షాలకు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇటీవలే రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరిగిందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఆగస్టు 6న ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది.
సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ.. ''భారత్ ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళే ప్రశ్నే లేదని మన ఆర్థిక మంత్రి అన్నారు. అవును.. ఆమె చెప్పింది నిజం. ఎందుకంటే, గత ఏడాదే మన దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మాంద్యంలోకి జ�
టీఆర్ఎస్ పార్టీలో రౌడీలు, గూండాలు, భూకబ్జాదారులకు తప్ప తన లాంటి నాయకులకు కనీసం గుర్తింపు లేదని ఎర్రబెల్లి ప్రదీప్ రావు వాపోయారు.
సోమవారం పార్లమెంట్లో అధిక ధరలపై వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీఎంసీకి చెందిన ఎంపీ కకోలి ఘోష్ డాస్టిదర్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వాన్ని అధిక ధరలపై ప్రశ్నిస్తున్నారు. ఇంతలో ఆమె పక్కన కూర్చున్న........
అధికారం మత్తులో కూరుకుపోయిన భారతీయ జనతా పార్టీ క్రూరంగా వ్యవహరిస్తోందని, అయితే సమయం అందరికీ సమాధానం ఇస్తుందని, ఇప్పుడు చేస్తున్నదానికి భవిష్యత్లో బీజేపీ ఎక్కువగానే అనుభవిస్తుందని శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే
దేశంలో ద్రవ్యోల్బణం లేదంటూ పార్లమెంట్ వేదికగా భారతీయ జనతా పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై లోక్సభా కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఘాటుగా స్పందించారు. బీజేపీ నేతలది మందపాటి చర్మమని, అందుకనే ద్రవ్యోల్బణం ప్రభావం వారికి తెలియట్లేదని వ�
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. తమ తమ అవసరాల్ని బట్టి రాజకీయ మిత్రుత్వాలు, శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి. మూడేళ్ల క్రితం శివసేన-బీజేపీ వ్యవహారంలో ఇది స్పష్టమైంది. పాతికేళ్ల స్నేహాన్ని వీడి ఇరు పార్టీలు వైరి పార్టీలుగా
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 వరకు సోషల్ మీడియా ఖాతాల అన్నింటికీ త్రివర్ణ పతాకాన్ని డీపీగా పెట్టుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే సూచించారు. మన్కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఈ పిలుపునిచ్చారు. జాతీయ జెండాను �
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ సా ఆదివారం కీలక ప్రకటన చేశారు. పట్నా వేదికగా పలు బీజేపీ మోర్చాలతో రెండు రోజుల పాటు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో పాల్గొని నిర్ణయం తీసుకున్నారు. "2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీ - జేడీయూ కలిసి పోటీ చేస్తాయని నరేంద్ర మో�