Home » BJP
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు, బీజేపీ మద్దతుతో అసెంబ్లీ స్పీకర్గా నర్వేకర్ ఎన్నికయ్యాక తీసుకున్న నిర్ణయాలపై శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తెలంగాణలోని సీఎం కేసీీఆర్ ప్రభుత్వ పాలనలో జరుగుతోన్న అవినీతి గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎంలా మార్చుకున్నారని ఆయన ఆరోపించారు.
తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మోదీ తెలిపారు. హైదరాబాద్లో అనేక ఫ్లై ఓవర్లు నిర్మించామని చెప్పుకొచ్చారు. బీజేపీ పాలనలో తెలంగాణలో హైవేలు రెండు రెట్లు పెరిగాయని చెప్పారు. ఆవిష్కరణల్లో తెలంగాణ మ�
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తోందని బండి సంజయ్ చెప్పారు. వాటిని తెలంగాణ ప్రభుత్వం సక్రమంగా వినియోగించట్లేదని అన్నారు. తెలంగాణలో నీతివంతమైన పాలన రావాల్సిందేనని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధికి టీఆర�
దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి విస్తరించేందుకు ఆపరేషన్ దక్షిణ్ చేపట్టాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పిలుపునిచ్చారు. హైదారాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన ఈ తీర్మానం చేశారు.
తెలంగాణలో అరాచక పరిపాలన కొనసాగుతోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. హైదరాబాద్లో బీజేపీ నిర్వహిస్తోన్న జాతీయ కార్యవర్గ సమావేశంలో యోగి మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పథకం అందట్లేదని అన్నా�
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీయే విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ... ఎవరు ఎన్ని అడ్డంకులు సృ�
కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసిందో లేదో విచారణ జరిపితే తేలుతుందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మెంటల్ ట్రీట్మెంట్ తీసుకోవాలని బీజేపీ ఎంపీ అశోక్ బాజ్పేయీ అన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పనికిరానివాడు అంటూ ఇటీవల అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు.