Home » BJP
ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన కీలక సమావేశాలు జరగనున్నాయి. ముఖ్య అతిథిగా ఆ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ హాజరు అవుతారు.
హక్కు పత్రాలు ఇస్తానని సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో, అసెంబ్లీలో కూడా చెప్పారని ఈటల గుర్తు చేశారు. పోరాటం చేస్తున్న వారిని కర్కశంగా అరెస్టు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
బీజేపీ హిందూ ధర్మాన్ని లీజుకు తీసుకుందా..?దేవుళ్లను ఎలా ప్రార్థించాలో మీరు నేర్పించక్కర్లా..? అంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బీజేపీపై విరుచుకుపడ్డారు.
త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పలు అంశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎన్డీఏ నేతలు చర్చిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనాల్సిన తీరుపై తమ నేతలకు ఎన్డీఏ ముఖ్యనేత�
అమర్నాథ్ యాత్రలో ఉన్న రాజాసింగ్.. వరదల నుంచి తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ... నిన్న అమర్నాథ్లో భారీగా వరదలు వచ్చాయని, అటువంటి వరదలను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. మిలిటరీ అధికారుల
ఉత్తర ప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. శుక్రవారం ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు, మాజీ ఎంపీలు, తెలంగాణ నేతలు, పార్టీ కార్యకర్తలు పాల�
తెలంగాణలో పాలిటిక్స్లో ప్రస్తుతం ఆర్టీఐ వార్ నడుస్తోంది. సీఎం కేసీఆర్ను ఇరుకున పెట్టేలా టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆర్టీఐ అస్త్రాలను ప్రయోగిస్తే.. ఇప్పుడు గులాబీ దళం అదే అస్త్రంతో కమలనాథులపై రివర్స్ అటాక్ చేసేందుకు రెడీ అయ్యింది.
శివసేన పార్టీ అధ్యక్షుడిగా మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కొనసాగుతారని ఆ పార్టీ మాజీ ఎంపీ అరవింద్ సావంత్ స్పష్టం చేశారు. దాదాపు 40 మంది శివసేన ఎమ్మెల్యేలు సీఎం ఏక్నాథ్ షిండే వర్గంలో ఉన్న విషయం తెలిసిందే. శివసేన పార్టీ తమదేన
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖమంత్రి పదవికి రాజీనామా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. త్వరలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్, లేదా ఉపరాష్ట్రపతి పదవిలో ఏదో ఒకటి ఇచ్చే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంద�
నిరుద్యోగం పెరిగిపోయిన సమయంలో ప్రజలు తమ ఇంటి అవసరాల కోసం వాడే సిలిండర్ను ఎక్కువ ఖరీదు పెట్టి కొనేలా చేస్తున్నారు. కొత్త సిలిండర్ కనెక్షన్ ధర రూ.1,450 నుంచి రూ.2,200కు పెంచారు. సెక్యూరిటీ డిపాజిట్ ధర రూ.2,900 నుంచి రూ.4,400కు పెంచారు.