Home » BJP
త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ఇవ్వాలని వైసీపీని తాము అడగలేదని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సత్యకుమార్ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత
దేశంలో జనాభా 'సురస' రాక్షసి నోటిలా పెరిగిపోతోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. రామాయణంలో సీతను వెతుక్కుంటూ హనుమంతుడు వెళ్తుండగా సముద్రంలో సురస అనే రాక్షసి తన నోటిని తెరుస్తుంది. దాని నోట్లోకి వెళ్ళి మరీ హనుమంతుడు తప
ఢిల్లీలో నిర్మిస్తోన్న నూతన పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేసిన భారత జాతీయ చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానిస్తే బాగుండేదని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అక్కడ నిర్మించిన జాతీయ చిహ్నాన్ని ఇవాళ ప్
తెలంగాణలో పశ్చిమ బెంగాల్ తరహా వ్యూహానికి కమలనాధులు స్కెచ్ వేస్తున్నారు. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ముఖ్య నేతలకు బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో లాక్ చేసేందుకు పక్కా వ్యూహాలు పన్నుతున్నారు. సీఎం కేసీఆర్ కూ చెక్ పెట్
మరోవైపు జిల్లాల వారీగా పార్టీలోకి చేరికలపై బీజేపీ నాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు నేతలను పార్టీలో చేర్చకుంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్కు చెక్ పెట్టాలని కమలనాథులు భావిస్తున్నారు.
కేసీఆర్ను ఇంటికి పంపడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారని... ఇక తాము కూల్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కిందని సంజయ్ మండిపడ్డారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చిన మూర్ఖుడని దుయ్యబట్టారు.
పోడు భూములు, ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నేడు మౌన దీక్ష చేపట్టనున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు కరీంనగర్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొందరు పారిశ్రామిక వేత్తలు, బొగ్గు మాఫియా నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. బీజేపీలో చేరితే రూ.40 కోట్లు ఇస్తామన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోవా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండు రావుకు చెప్పారు అని గిరీ
గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి పతనంపై మోదీ ప్రశ్నించ లేదా అని నిలదీశారు. ఓ ముఖ్యమంత్రిగా తెలుసుకోవాలని ఉందని మోదీ అనలేదా అని ప్రశ్నించారు. నేను కూడా ఓ ముఖ్యమంత్రిగా ఎందుకు రూపాయి పతనమౌతుందో తెలుసుకోవాలనుకున్నానని తెలిపారు.
రేణిగుంట తారకరామా నగర్లో ఒక కుటుంబానికి 2004లో వైఎస్సార్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చిందని, ఇప్పుడు వైసీపీ ఎంపీటీసీ ఒకరు ఆ ఇంటిని లాక్కునేందుకు దౌర్జన్యం చేశారని అన్నారు. మహిళలను చెప్పలేని విధంగా తిట్టారని చెప్పారు. ఇరవై ఏళ్ళుగా ఉంటున్న వాళ్లని �