Home » BJP
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. గోవా పర్యటనలో భాగంగా మాట్లాడిన ప్రశాంత్.. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపీఏసీ) హెడ్ మరికొన్ని దశాబ్దాల పాటు బీజేపీ అధికారంలో ఉంటుందని..
టీమిండియా మాజీ క్రికెటర్ VVS లక్ష్మణ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయ్యాడా.. అందుకే బీజేపీ జాతీయ నేతలతో చర్చల్లో ఉంటున్నారా.. అని పలు సందేహాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లుగా ప్రకటించారు అయితే పార్టీ పేరు ఇంకా నిర్ణయించలేదని అన్నారు.
మాటల మంటలు
హుజూరాబాద్ బైపోల్ వార్ క్లైమాక్స్కు చేరింది. ప్రచారానికి కొన్ని గంటలే మిగిలి ఉంది. ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి హుజూరాబాద్లో మైక్లు మూగబోనున్నాయి.
బద్వేల్ ఎన్నికల ప్రచారానికి రాలేకపోతున్నాను.. కరోనా పరిస్థితులు, నిబంధనలు కారణంగా నియోజకవర్గంలోని అక్కచెల్లెమ్మలు, అన్మదమ్ములను కలవలేకపోతున్నాను.
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ ఓటమిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు హద్దు మీరి భారత క్రికెటర్లను టార్గెట్ చేశారు. క్రీడాస్ఫూర్తిని
ఇన్నేళ్ల సోపతిలో నేను మంచోన్నో.. చెడ్డోన్నో కేసీఆర్ కు తెలియదా? అని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కావాలనే కుట్రపూరితంగా, నీచపు ఆలోచనతో తనను టీఆర్ఎస్ నుంచి బయటకు పంపారని అన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. మాచాన్పల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ధూంధాం కార్యక్రమంలో పాల్గొన్నారు.
జస్ట్ ఒక్క హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక మాత్రమే కాదు.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇజ్జత్ విషయం ఇది. నువ్వా.. నేనా సై అనేలా సిద్దమవుతున్న ఈ ఎన్నికలు..