Home » BJP
పేదరికాన్ని చూడకుండా ఉద్యమంలో పనిచేశాననే ఒకే ఒక్క కారణంతో టిక్కెట్ ఇచ్చిన కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్.
హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ ఆయన తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు..
వెస్ట్ బెంగాల్ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల(ఖర్దా, శాంతిపూర్, గొసాబ, దిన్హటా )కు గత నెల 30న ఉప ఎన్నికలు జరగ్గా..వాటి ఫలితాలు ఇవాళ విడుదల్యయాయి.
గెలుపు అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.. తనను అత్యధిక మెజారితో గెలిపించిన హుజూరాబాద్ ప్రజలకు ఈటల కృతఙ్ఞతలు తెలిపారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవానికి తానే బాధ్యత వహిస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ స్ధానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధి మాజీ మంత్రి ఈటల రాజేందర్ గెలుపొందారు. ఈటల గెలుపుపై టీఆర్ ఎస్ నేత రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు
ఈటల ఘన విజయం
దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి మొత్తం 29 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకు అక్టోబర్ 30న జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మంగళవారం(నవంబర్-2,2021) వెలువడ్డాయి.
ఎంతో ఉత్కంఠగా రేపిన హుజూరాబాద్ ఉపఎన్నికల తుది ఫలితం మరికొద్ది నిమిషాల్లో తేలనుంది. ఇక ఇప్పటికే ఈటెల గెలుపు ఖాయమైనట్లు తెలుస్తోంది.
కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు(హంగల్,సిండ్గీ)జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ,విపక్ష కాంగ్రెస్ చెరొక స్థానంలో విజయం సాధించాయి. హంగల్ నియోజకవర్గంలో