Home » BJP
వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ మినహా మిగతా అన్ని చోట్ల బీజేపీ విజయం సాదించనున్నట్లు సర్వేలో వెల్లడైంది.
ఢిల్లీ బీజేపీ వరి వద్దంటే..గల్లీ బీజేపీ వరి వేయమని చెబుతుందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను గందరగోళంలో పడేస్తున్నారని పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఫైర్ అయ్యారు. భారత్కు అసలైన స్వాతంత్ర్యం 2014 లో వచ్చిందని, 1947లో లభించింది కేవలం భిక్ష మాత్రమేనని చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని అన్నారు.
కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తన కొత్త పుస్తకంలో హిందుత్వను రాడికల్ జిహాదీ గ్రూప్లైన ఐఎస్ఐఎస్, బోకా హరామ్లతో పోల్చారు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఇస్లామిక్ జీహాద్తో..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీకి అక్కడ పరిస్థితి దయనీయంగా మారిపోయింది.
వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీ నిరసనలు, ధర్నాలకు..
కొడాలి నాని, సోము వీర్రాజు.. మాటల యుద్ధం
సోషల్ మీడియాలో టీఆర్ఎస్ కార్యకర్తలు విజృంభించి బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
2007-2012 మధ్య యూపీఏ హయాంలో భారత్ కు రాఫెల్ యుద్ధవిమానాలను అమ్మే డీల్ కోసం సుషేన్ గుప్తా అనే ఓ మధ్యవర్తికి ఫ్రెంచ్ కంపెనీ దసాల్ట్ నుంచి కమిషన్లు చెల్లించబడ్డాయని తాజాగా
వడ్లు కొనేదాకా వదిలేది లేదు _