Home » BJP
శాసనమండలి సమావేశాలు బాగా జరిగాయని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. మండలిలో ప్రతిపక్షాలు కూడా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ కుటుంబంలో సీఎం స్థానం కోసం వార్ మొదలైందని..ప్రగతి భవన్ లో కుస్తీ ఫైటింగ్ జరుగుతుందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. కుటుంబ పంచాయితితో కేసీఆర్ తల పట్టుకుంటున్నారని చెప్పారు.
మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నేత, వాకాటి నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డి, చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో కూడా ఈయన టీడీపీలోనే పనిచేశారు.
మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. వికేంద్రీకరణ అంశంపై కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తుందనే..
అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని తేల్చి చెప్పారు. అదొక్కటే రాజధానిగా ఉంటుందన్నారు. ఈ మాటకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆయన బయల్దేరి వెళ్లారు. సీఎం వెంట పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు..
ఏపీ రాజధాని అమరావతి అనేది 29 గ్రామాలకు సంబంధించింది కాదని, ఏపీలోని 13 జిల్లాలదని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావొచ్చు, ఎవరైనా గెలవొచ్చు అన్నారు.
కొత్త భారత్ కోసం కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ ప్రధాని మోదీతో కలిసి దిగిన ఫొటోలను ఆదివారం ట్విట్టర్ లో షేర్ చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆ ట్వీట్ లో యోగి ఆదిత్యనాథ్
గత 45 రోజులుగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వరి ధాన్యం రోడ్లు, కల్లాల్లో ఎండకు ఏండీ వర్షానికి తడుస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.
వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని..