Home » BJP
వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో మరోసారి అధికారాన్ని చేజిక్కుంచుకొని 2024లో
తెలంగాణలో వరి మంటలు కొనసాగుతున్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తూటాలూ పేలుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ
బీజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో జరిగిన ఘటనలో బిజెపి, టిఆర్ఎస్ రెండు పార్టీల నేతలపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా జిల్లా ఇ
బండి సంజయ్ నల్గొండ పర్యటన ఉద్రిక్తతకు దారితీసిన తరుణంలో రెండవ రోజు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు సూర్యాపేట జిల్లాలో బండి పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాత మార్చేందుకు పని మొదలుపెట్టారు అమిత్ షా. తిరుపతిలో రెండు రోజులు పర్యటించిన షా.. ఢిల్లీకి వెళ్లేముందు రాష్ట్ర బీజేపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
వరి కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్ర స్తాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఇరు పార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు.
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం కానుంది. రేపు (నవంబర్ 16,2021) సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన..
సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. సీఎం రైతుల పట్ల గజినిగా మారారని ఎద్దేవా చేశారు. రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు.
నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. జిల్లాలోని అర్జాలబావి ఐకేపీ కొనుగోలు కేంద్ర దగ్గర ఉద్రిక్తత నెలకొంది.
యూపీ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ప్రధాన పార్టీలన్ని పొత్తులతో పని లేకుండా సొంతంగా బరిలో దిగనుండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.