Home » BJP
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ భగవంత్ మాన్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.
పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెసిడెండ్,ఎంపీ భగవంత్ మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీలో చేరితే
ఉత్తరప్రదేశ్లో ఎన్నికల వేడి అప్పుడే స్టార్ట్ అయ్యింది. రాష్ట్రంలో ప్రతిపక్షం తన బలాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పష్టం చేశారు. అమరావతిని రాజధానిగా గుర్తించడం వల్లే ఆ చుట్టుపక్కల కొన్ని సంస్థలను కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంజాబ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శిరోమణి అకాళీదళ్ పార్టీ కీలక నేతగా కొనసాగిన మాజిందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు.
పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎండ్ల బండి నిరసనలో అపశ్రుతి చోటు చేసుకుంది. నిరసనలో భాగంగా ఎడ్లబండిని
ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ కోర్ కమిటీని ఏర్పాటు చేసింది ఆ పార్టీ అధిష్టానం.
త్రిపుర పురపాలక ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. బీజేపీకి తామే ధీటైన ప్రత్యర్ధులమంటూ బరిలోకి దిగిన తృణమూల్ కాంగ్రెస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ లో అసహనం పెరిగిపోయిందని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.
బీజేపీ నాయకులు కొందరు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి నకిలీ ఫొటోలను షేర్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే శనివారం ఆరోపించారు.