Home » BJP
వెస్ట్ బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం దిశగా దూసుకెళ్తుంది. మొత్తం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల(ఖర్దా, శాంతిపూర్, గొసాబ, దిన్హటా ) ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
హిమాచల్ప్రదేశ్ ఉపఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి ఎదరుదెబ్బ తగలింది. హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని సీట్లను కోల్పోయింది కాషాయ పార్టీ.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో కమలం దూసుకుపోతోంది. 10వ రౌండ్ ఓట్ల లెక్కింపులో కూడా మరోసారి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ముందంజలోకి వచ్చేశారు.
హుజూరాబాద్ మండలంలో ఈటలకు ఆధిక్యం
కరీనంగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గానికి అక్టోబర్ 30 న జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతోందని జోస్యం చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.
కడప జిల్లా బద్వేల్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం ఉపఎన్నిక ఇవాళ(30 అక్టోబర్ 2021) జరగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ముందుగా ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించారు.
2024లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికలు నాంది కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో
రేపు జరిగే హుజూరాబాద్ ఉన్న ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఏఐసీసీ నేతలు రంగంలోకి దిగారు.