Home » BJP
పాదయాత్రతో పదవి కొట్టాలని చూస్తున్న బీజేపీ
హుజూరాబాద్ ఉప ఎన్నిక... రోజుకో ట్విస్ట్
ఆర్ఎస్ఎస్ - బీజేపీ మధ్య సమన్వయ కర్తగా సీనియర్ ప్రచారక్ అరుణ్ కుమార్ను నియమిస్తున్నట్లు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కీలక ప్రకటన చేసింది. లక్నోలోని చిత్రకూట్లో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రాంత ప్రచారకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్�
హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. రెండు, మూడు రోజుల్లో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తున్నాయి.
కేంద్ర కేబినెట్ విస్తరణలో తన కుమారుడికి స్థానం కల్పించకపోవడంపై ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మిత్ర పక్షమైన నిషద్ (నిర్బల్ ఇండియన్ శోషిత్ హమారా ఆమ్ దళ్) పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 కింద పశ్చిమ బెంగాల్ లో శాసన మండలి ఏర్పాటు కోసం ఆ రాష్ట్ర శాసనసభ మంగళవారం తీర్మానం చేసింది.
బీజేపీ- శివసేన మధ్య సంబంధాలు బాలీవుడు నటుడు ఆమీర్ ఖాన్, కిరణ్ రావుల వంటివేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
ఉత్తర ప్రదేశ్ లో శనివారం జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలిచి సత్తా చాటింది. రాష్ట్రంలోని 75 జిల్లా పరిషత్ లకు ఎన్నికలు జరగ్గా 67 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ
ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన కింద ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్న కేంద్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రాలతో పాటు కమలం పువ్వు గుర్తుతో కూడినబ్యానర్లను ఏర్పాటు చేయాలని బీజేపీ పాలిత రాష్ట్రాలను కోరింది భారతీయ జ�
ఉత్తరాఖండ్ సీఎం రాజీనామాతో ఇప్పుడు అందరి చూపు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై పడింది. తీరత్ సింగ్ రావత్ సీఎం పదవికి రాజీనామా చేశారు.