Home » BJP
తెలంగాణ మినీ మున్సిపోల్స్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఖమ్మం కార్పొరేషన్ లోని 4 డివిజన్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది. రెండు డివిజన్లలో సీపీఐ గెలిచింది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం ఒక్కో చోట విజయం సాధించింది.
పూరి గుడిసెలో నివాసం ఉంటోంది..భర్త కూలీ పని వెళుతాడు.. ఎన్నికల పోటీలో తానెందుకు నిలవకూడదు అనుకుంది. ఎన్నికల కదనరంగంలోకి దూకింది. ప్రజలు ఆమెను ఆదరించారు. ఎమ్మెల్యేగా గెలిపించారు.
అసెంబ్లీ ఎన్నికలు ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీకి మధ్య ఉన్న బయటపెట్టాయి. అది అటుంచితే కొత్త ప్రభుత్వాలన్నీ ...
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. ఓటర్లు ప్రాంతీయ పార్టీలకే పట్టం కట్టారు. జాతీయ పార్టీలను తిరస్కరించారు. పశ్చిమ బెంగాల్, కేరళ,
తిరుపతి లోక్సభ నియోజక వర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలవరకు అందిన సమాచారం మేరకు తిరుపతి లోక్సభ ఉపఎన్నిక ఫలితాల్లో వైసీపీకి భారీ ఆధిక్యం లభించింది.
తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గంలో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి నాలుగు లక్షల పైగా మెజార్టీతో గెలుస్తారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు.
దేశం మొత్తం ఆసక్తిగా చూసిన నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమవుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ట్రెండ్స్ చూస్తే తమిళనాడులో అధికార మార్పిడి జరిగే అవకాశాలు �
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి దూసుకెళ్తున్నారు. రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి సువేందు అధికారి 8వేల 106 ఓట్ల ఆధిక్యంలో ఉండటం గమనార్హం. నందిగ్రామ్ లో
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతితో జరిగిన నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అన్ని రౌండ్లలోనూ కారు జోరు కనిపిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. వ�
తిరుపతి లోక్సభ నియోజక వర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో ఉంది. తిరుపతి 13, శ్రీకాళహస్తి 17, సత్యవేడు 14, సర్వేపల్లి 22, గూడూరు