Home » BJP
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజుకు 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 8 దశల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇప్పటికే 4 దశలు పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు 4 దశల �
Tirupati by election: టెంపుల్ సిటీలో హోరాహోరీ ప్రచారానికి శుభం కార్డు పడింది. రేపు(17వ తేదీ) తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండగా.. సాయంత్రం ఏడు గంటలకు మైకులు బంద్ కానున్నాయి. నెలరోజులుగా తిరుపతి చుట్టూ తరిగిన ఏపీ రాజకీయం.. హోరెత్తిన విమర్శలు.. �
కాంగ్రెస్ పార్టీ యూ ట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించింది. 2021, ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా...INC ఛానెల్ ను బుధవారం లాంచ్ చేసింది.
త్వరలోనే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు.
బెంగాల్ లో 5 దశ ఎన్నికలకు ఏప్రిల్ 17 న పోలింగ్ జరగనుంది. 45 అసెంబ్లీ స్థానాలకు 5 దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనేతలు బెంగాల్ లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం ప్రధాని మోడీ వర్ధమాన్ నియోజకవర్గంలో పర్యటించారు
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రధాని మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలు మెచ్చిన నేత అని, అందుకే ప్రధాని పదవిలో ఉన్నారని ప్రశాంత్ కిశోర్ ప్రశంసించారు.
చందనపు దొంగ వీరప్పన్ ఉండే సత్యమంగళం అడవుల్లో భారీ నిధుల డంప్ ఉన్నట్లు ఆయన కుమార్తె విజయలక్ష్మి పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది.
జనసేనాని పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం నేడు(ఏప్రిల్ 9,2021) రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు చేయడం రాజకీయ దుమారం రేపింది. దీనిపై జనసేన భాగస్వామ్య పక్షం బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వకీల్సాబ్ సినిమా బెనిఫి�
తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ప్రచారపర్వం వేడెక్కుతోంది. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ తరపున ప్రచారం చేసేందుకు నేతలు తరలి వస్తున్నారు.
మక్కల్ నీధి మయ్యమ్ (ఎమ్ఎన్ఎమ్) చీఫ్ కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ పై క్రిమినల్ కేసు ఫైల్ చేయాలని బీజేపీ కోరుతుంది. కొయంబత్తూరు సౌత్లో ..