Home » BJP
తిరుపతి బై పోల్ ఎలక్షన్ హీటెక్కుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో.. రాజకీయం రంజుగా మారుతోంది. తిరుపతి ఉప ఎన్నికలో.. అభ్యర్థి ఎంపికపై బీజేపీ ఆచితూచి అడుగులేసింది.
తమిళనాడులో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచించాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. కాగా, కొందరు అభ్యర్థులు.. చిత్ర విచిత్రమైన హామీలతో హా�
తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
ఐదు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకునేందుకు కేంద్రంలో అధికార బీజేపీ తీవ్రంగా పనిచేస్తుంది.. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికల్లో పొత్తులో పార్టీల సాయంతో సత్తా చాటగలమని భావిస్తోంది. ఈ క్రమంలోనే కేరళ అసె�
Bjp Janasena Alliance: తిరుపతిలో రాజకీయం మరింత వేడెక్కింది. ఎంపీ ఎన్నికకు నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. అభ్యర్థులు ఒక్కొక్కరుగా.. నామినేషన్లు వేస్తున్నారు. ప్రధాన పార్టీల్లో సీనియర్లు సీన్లోకి దిగి గెలిచేందుకు ప్రిపేర్ చేస్తున్నారు. మంత్రులు జనాల్లోక�
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి అమ్మ.. జయలలిత స్మారకార్థం తమిళనాడులో నిర్మించిన గుడిలో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఫోటోలు దర్శనమిచ్చాయి. తమిళనాడులో ఎవరినైనా ఎక్కువగా అభిమానిస్తే వారికి గుడులు కట్టేస్తారు ప్రజలు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి �
ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఈ నెల ప్రారంభంలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
నందిగ్రామ్లో రెండు ఇళ్లు కిరాయికి తీసుకున్న మమత
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం(మార్చి-21,2021)బంకురాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ర్యాలీకి హాజరైన ప్రజలను చూస్తేంటే మే-2న బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమైపోయినట్లు తెలుస్తోందని ప్రధాని అన్నారు.
Suvendu’s father : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వేడి నెలకొంది. తిరిగి అధికారం చేజిక్కించుకోవాలన్న తపనతో మమతా బెనర్జీ ఉండగా.. పశ్చిమ బెంగాల్ను వశం చేసుకోవాలని కమలనాథులు తహతహలాడుతున్నారు. బీజేపీ పెద్దలు బెంగాల్ లో తిష్ట వేసి వ్యూహ రచన చేస్తున్నారు. టీఎం�