Home » BJP
కేంద్ర ప్రభుత్వం తీరుని ఖండిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఒంటిపై నూలిపోగు లేకుండా నగ్నంగా వచ్చి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు...
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి విజయం సాధించారు.
హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడు రోజులైనా ఫలితం తేలలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 76మంది ఎలిమినేట్ అయ్యారు.
queen of rigging ఎన్నికల్లో అక్రమంగా గెలవడం కోసం కేంద్రంలోని బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని, ఓటమి తప్పదనుకుంటే పోలింగ్ బూత్ లను రిగ్గింగ్ చేస్తుందని, ఈవీఎం యంత్రాలను ట్యాంపర్ చేయడానికీ వెనుకాడబోదంటూ తాజాగా ఓ ఎన్నికల ర్యాలీలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బ�
తనను సంప్రదించకుండానే..పేరును ప్రకటించడం..జాబితాలో పేరు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓ మహిళ.
Godhra హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ గుజరాత్ రాష్ట్రంలో అధికార బీజేపీకి షాకిచ్చింది. గోద్రా మున్సిపాలిటీ పీఠాన్ని బీజేపీ తిరిగి దక్కించుకోకుండా అడ్డుకుంది. అంతేకాకుండా తమ పార్టీ అభ్యర్థి మేయర్ పీఠాన్ని దక్కించ�
దశాబ్దాలపాటు పశ్చిమబెంగాల్ లో అంతగా ఉనికిలోలేని బీజేపీ.. 2021అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అధికార టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థిగా పోటీ ఇస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ లో 18 పార్లమెంట్ సీట్లు గెల్చుకొని సత్తా చాటిన కమలం పార్టీ ఇప్పుడు బెం�
ప్రముఖ రామాయణ సీరియల్లో రాముని పాత్ర పోషించిన నటుడు అరుణ్ గోవిల్ గురువారం(మార్చి-18,2021) బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.
పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గురువారం(మార్చి-18,2021)పురూలియాలో జరిగిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతాబెనర్జీపై ప
హిమాచల్ ప్రదేశ్లోని మండికి చెందిన బిజెపి ఎంపీ రాంస్వరూప్ శర్మ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, శర్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ఢిల్లీలోని అతని నివాసంలో చోటుచేసుకుంది. ఎంపీ నివాసమైన ఆర్ఎంఎల్ హా�