Home » BJP
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియాలి.. అంటూ అత్తారింటికి దారేదిలో డైలాగ్ వినిపించిన పవన్ కళ్యాణ్.. పాలిటిక్స్లో కూడా అదే పంథాను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ప్రతిష్టాత్మక తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసేది తామేనని హరిహర వీరమల్లు స్థాయ�
Tirupati Lok Sabha : తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి ఉంటాడా ? లేక జనసేన క్యాండిడేట్ ఉంటాడా ? అనే ఉత్కంఠకు తెరపడింది. పోటీపై ఇరు పార్టీలు స్పష్టతనిచ్చాయి. ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి ఉండనున్నారు. ఈ ఎన్నికపై జనసేన అధినేత పవన్ తో బీజేపీ రాష�
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై మరోసారి నిప్పులు చెరిగారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. తెలంగాణకు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇస్తామన్న కేంద్రం.. ఇవాళ ఏపీలోని విశాఖ ఉక్కుని తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇవాళ �
సీఎం మమత కదల్లేని స్థితికి చేరుకున్నారు. అడుగు తీసి కింద పెట్టలేని స్థితిలో ఉన్నారామె. నందిగ్రామ్ తోపులాటలో మమత కాలికి ఫ్రాక్చర్ అయింది. ఎడమ చీలమండ, పాదం, కుడి భుజం, ముంజేయి, మెడపై గాయాలున్నాయని కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రి SSKM వైద్యులు ధృవ
Trinamool vs BJP పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బుధవారం నందిగ్రామ్ టీఎంసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మమతా బెనర్జీ.. సాయంత్రం ప్రచారం ముగించుకొని బయల్దేరేందుకు కారు ఎక్కు�
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దేశ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. అధికారం కోసం టీఎంసీ, బీజేపీ నువ్వా – నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచే… ప్రధాన పార్టీల అగ్రనేతలంతా ఇప్పటికే రంగంలోకి దిగి… ప్రచారం నిర్వహిస్తున్నారు.
మెట్రోమ్యాన్... పెట్రో రేట్లు.. ఓట్లు కురిపిస్తాయా... అనే సందేహం కమలనాథుల్లోనూ కనిపిస్తోంది. దీంతో.. మళ్లీ వ్యూహాలకు పదునుపెట్టారు.
తిరుపతి ఆలయ నిర్వహణను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించేందుకు పోరాడుతామని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. తమిళనాడులోని సబానాయకర్ ఆలయం నిర్వహణను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించామని తెలిపారు.
నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పాలక పార్టీలు అధికారాన్ని నిలబెట్టుకుంటాయా? లేక విపక్షాలు విజయం సాధిస్తాయా అన్నది చర్చ జరుగుతోంది. అయితే తాజాగా టైమ్స్ నౌ – సీ ఓటర్ సంస్థ తా
MAMATA పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నందిగ్రామ్ టీఎంసీ అభ్యర్థిగా బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నందిగ్రామ్లోని టీఎ�