Home » BJP
Scindia బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా.. కాంగ్రెస్లో ఉంటే ఎప్పటికైనా మధ్యప్రదేశ్ సీఎం అయ్యేవారని సోమవారం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సింధియా గట్టిగా బదులిచ్చారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాహుల్ ఈ మాటలు అని ఉంటే బాగుండేదని,పరిస్థితి వే
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి అందరూ కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖ ప్రజలను వైసీపీ, బీజేపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని గంటా మండ�
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సోమవారం(మార్చి-8,2021)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోల్ కతాలో టీఎంసీ నిర్వహించిన ర్యాలీలో మమత పాల్గొన్నారు. నటీమణులు మరియు ప్రస్తుత టీఎంసీ అభ్యర్థు
ఏడాది క్రితం మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరి కమల్ నాథ్ సర్కార్ కూల్చిన జ్యోతిరాధిత్య సింధియా వ్యవహాంపై ఇవాళ రాహుల్ గాంధీ మౌనం వీడారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సువెందు అధికారి లాంటి పలువురు కీలక నేతలు అధికార టీఎంసీకి గుడ్బై చెప్పి బీజేపీలో చేరగా..సోమవారం ఒక్కరోజే ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చే�
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల్లో హీట్ పెరిగింది. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అప్పుడే హామీల వర్షం కురిపిస్తున్�
పంచాయతీ ఫలితాలను మించి మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను వైసీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
kerala కేరళ ఎన్నికల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. పాత తరానికి స్వస్తి చెప్పి..కొత్త తరానికి ప్రాధాన్యమిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్లను పక్కనబెట్టి..యువతనే ఎక్కువగా బరిలోకి దించాలని ప్రధాన పార్టీలు ని
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు.
west bengal వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు కోల్కతాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడుగుపెట్టారు. నగరంలోని బ్రిగేడ్ పరేడ్ మైదాన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు