BJP

    ప్రగ్యా ఠాకూర్ కు మళ్లీ అస్వస్థత

    March 7, 2021 / 06:46 AM IST

    BJP’s Pragya Thakur : బీజేపీ మహిళా ఎంపీ ప్రగ్యా ఠాకూర్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో..ఆమె సిబ్బంది..హుటాహుటిన ముంబాయికి తరలించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. ముంబాయిలోని కోకిలాబెన�

    టీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారిన సాగర్ ఉపఎన్నిక అభ్యర్ధి ఎంపిక

    March 6, 2021 / 04:45 PM IST

    నాగార్జున సాగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్‌ఎస్‌.. అభ్యర్థి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. పార్టీ టికెట్ కోసం గట్టిపోటీ నెలకొనగా.. అభ్యర్థి ఎంపికపై తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే నియోగజకవర్గంలో సర్వే నిర్వహించిన అ�

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమల దళంపై గులాబీ నేతల విమర్శలు

    March 6, 2021 / 03:01 PM IST

    తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బీజేపీని టార్గెట్ చేసిందా?….అంటే అవుననే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. గులాబీ నేతలు, కమల దళంపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ఐటీఐఆర్‌పై మొదలైన గొడవ.. ఇప్పుడు ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీవై�

    బీజేపీ లీడర్లు ఎన్నికల్లో గెలవాలంటే రైతుల ఆందోళనలో పాల్గొనండి

    March 6, 2021 / 01:46 PM IST

    రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్‌డీ) లీడర్ జయంత్ చౌదరి గురువారం కొత్తగా ఏర్పడిన మూడు చట్టాల గురించి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలంటే.. రైతు ఆందోళనలో..

    జగన్‌కు చెక్ పెట్టడం బీజేపీకే సాధ్యం

    March 6, 2021 / 12:39 PM IST

    జగన్‌కు చెక్ పెట్టడం బీజేపీకే సాధ్యం

    తెలంగాణ భారత్‌లో భాగం కాదా?: కేటీఆర్

    March 5, 2021 / 02:09 PM IST

    ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదం ఇస్తే సరిపోదు.. అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖా మంత్రి కేటీఆర్. ఇండియా టీకాల రాజధానిగా తెలంగాణ మారిందని, ఐటీ, లైఫ్‌ సెన్సెస్‌, ఫార్మా, నిర్మాణ రంగాల్లో నగరం అగ్రస్థానంలో ఉందని అ�

    బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక, ఆ రెండు రోజులు బంద్

    March 5, 2021 / 10:23 AM IST

    bank strike for two days: బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఈ నెలలో(మార్చి) దేశవ్యాప్తంగా రెండు రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. మార్చి 15, 16 తేదీల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఖాతాదారులు దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోవాలి. బ్యాంకులో ఏవైనా ముఖ్యమైన పనులు

    తెలంగాణకు అన్యాయం చేయడం బీజేపీకి అలవాటుగా మారింది : మంత్రి కేటీఆర్

    March 4, 2021 / 08:09 PM IST

    KTR fire on central govt : కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణకు అన్యాయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు మాదిరే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి మంగళం పాడుతుందని విమర్శించారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలు

    బీజేపీలో చేరిన తృణముల్ నేత…తప్పు చేశానంటూ స్టేజీ మీదే గుంజిళ్లు

    March 4, 2021 / 06:49 PM IST

    WEST BENGAL ఎనిమిది విడతల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మార్చి 17 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఎలాగైనా విజయం సాధించి అధికారంలోకి రావాలని బీజేపీ..మరోసారి అధికారంలోకి రావాలని టీఎంసీ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. రాష్ట

    కేరళ బీజేపీ సీఎం అభ్యర్థిగా మెట్రో మ్యాన్

    March 4, 2021 / 03:51 PM IST

    Kerala elections కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న సమయంలో బీజేపీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. దేశంలో అనేక మెట్రో ప్రాజెక్టులకు రూపకల్పన చేసి మెట్రో మ్యాన్ గా పేరుపొందిన ఈ శ్రీధరన్​ ను కేరళ శాససన సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి

10TV Telugu News