Home » BJP
Prashant Kishor : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్ శాసనసభలో హ్యాట్రిక్ కొట్టాలని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది. అదే సమయంలో తూర్పు భారతంలోనే పెద్ద రాష్ట్రమైన బెంగాల్లో కాషాయ జెండా రెపరెపలా�
ఎన్నికలు వస్తోంటే.. సినిమా సెలబ్రిటీల హడావుడి కనిపించడం కొత్తేం కాదు.. నేమ్ని, ఫేమ్ని క్యాష్ చేసుకునేందుకు ఎన్నికల సమయంలో సెలబ్రిటీలు ముందుంటారు. పార్టీలు కూడా పేరు తెచ్చుకునేందుకు పార్టీలలోకి ఆహ్వానిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా
Kerala RSS worker died in clash with SDPI members in Alappuzha, 6 arrested, BJP Calls bandh : కేరళలోని అలప్పుజ జిల్లాలో బుధవారం రాత్రి రెండు పార్టీల మధ్య జరిగిన ఘర్షణలో ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త మరణించాడు. అలప్పుజ జిల్లాలోని చెర్తాల సమీపంలోని నాగముకుళంగర లో … పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పార్టీకి సోషల�
YS Sharmila’s comments : వైఎస్ షర్మిల వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. మీడియాతో నిన్నటి చిట్ చాట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానికతను షర్మిల ప్రశ్నించడాన్ని టీఆర్ఎస్ నేతలు తప్పుబడుతున్నారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత షర్మిలకు లేదంటున్నారు
KTR angry with Congress and BJP : కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీఐఆర్ ను అడ్డుకుంది బీజేపీనేనని విమర్శించారు. ఐటీఐఆర్ రాకుండా చేసిన బీజేపీకి తెలంగాణ యువత ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. బుధవారం (ఫిబ్రవరి 24, 2021) తెలంగాణ భవన్ లో
రాజకీయాల్లో గెలవాలంటే.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోవాలి.. కాంగ్రెస్తో కంపేర్ చేస్తే.. ఈ విషయంలో పక్కాగా ప్లానింగ్తో దూసుకెళ్తోంది భారతీయ జనతా పార్టీ. పొత్తులైనా.. ఆ తర్వాత ఎత్తులైనా.. చకచకా వేస్తూ.. ముందుకు సాగుతోంది. ఐదు �
PT Usha to join BJP? : పలు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంటున్న క్రమంలో కేరళ కూడా అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరుగుతోంది. దేశమంతా బీజేపీ ప్రభుత్వమే కొలువు తీరాలనే కంకణం కట్టుకున్న బీజేపీ ఆ దిశగా పావులు కదుపుతోంది. ఓ పక్క పశ్చిమ బెంగాల్ లో తన జెండా ఎగురవేయా�
Telangana Graduates’ MLC Elections : తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయగా.. టీఆర్ఎస్ తాజాగా అభ్యర్థిని ఖరారు చేసింది. అనూహ్యంగా పీవీ నరసింహారావు కూతుర్ని తెరపైకి తెచ్చి కాంగ్రెస్, బీజేప
BJP Worker : బంగ్లాదేశ్ అక్రమ వలసదారుడైన వ్యక్తి.. ముంబైలో బీజేపీ కార్యకర్తగా మారిపోయాడు. అతని గురించి సమాచారం అందించి అధికార ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ చట్టం ఇందుకేనా అంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంది. ‘అమిత్ షా (కేంద్ర మంత్రి) బీజేపీ సభ్యుల
ashok gehlot: దేశంలో రెండు వారాల నుంచి వరుసగా పెరుగుతున్న ఆయిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఆయిల్ ధరలు పెరుగుతుండటంపై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ శనివారం ట్విట్టర్ వేదికగా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం తీసుకుంటున్న �