Home » BJP
https://youtu.be/YOepLCo5aFs
ghmc bjp mayor candidate dheeraj reddy: రేపు(ఫిబ్రవరి 11,2021) జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నిలకు బీజేపీ సమాయత్తం అయ్యింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీ చేస
another shock for lpg cylinder users: ఇప్పటికే గ్యాస్ సిలిండర్లకు ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని భారీగా తగ్గించేసి వినియోగదారులకు షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం త్వరలో వారికి మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటివరకు అప్పుడప్పుడు పెరుగుతూ వస్తున్న గ్యాస్ సిలిండర్
pm modi cry in rajya sabha: ప్రధాని నరేంద్ర మోదీ కంటతడి పెట్టారు. రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ కు వీడ్కోలు సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ఆ సమయంలో మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కంటతడి పెట్టారు. ఆజాద్ ను ప్రశంసలతో ముంచెత్తారు ప్రధాని మోదీ. అధి
Maharashtra Intelligence To Probe Tweets Of Sachin: సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. కొందరు రైతులకు సపోర్ట్ చేస్తే, మరికొందరు కేంద్రానికి మద్దతిచ్చారు. ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు కే
will resign for mla post: గిరిజన భరోసా యాత్ర పేరుతో సూర్యాపేటలో బీజేపీ నేతలు విధ్వంసం సృష్టించారని టీఆర్ఎస్ నేత, హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి మండిపడ్డారు. తాను భూ ఆక్రమణలకు పాల్పడినట్టు బీజేపీ నాయకులు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స�
huzurnagar trs mla saidi reddy: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై టీఆర్ఎస్ నేత, హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మండిపడ్డారు. గుర్రంపోడు తండాలో గిరిజనుల భూముల కబ్జా ఆరోపణలను ఆయన ఖండించారు. గిరిజనులను తప్పుదోవ పట్టించడమే బీజేపీ లక్ష్యం అని ఎమ్మెల్యే స�
MP GVL Narasimha Rao interview : నాలుగు రంగాలు మినహా మొత్తం పబ్లిక్ సెక్టార్ ను ప్రైవేటీకరణ చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. నాలుగు రంగాలు మినహా మిగిలిన పబ్లిక్ సెక్టార్స్ ను ప్రైవేటుపరం చేసి లాభసాటిగా నడపాలనేది ఆర్థిక సంస్కరణ అని అన్నారు. �
Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్పై బీజేపీలో రెండు మాటలు వినిపిస్తున్నాయ్. స్టీల్ ప్లాంట్ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఇటు దేశానికి ఆర్థికంగా వినియోగపడేందుకు ఇలాంటి నిర్ణ
Kerala ex-DGP కేరళ మాజీ డీజీపీ జాకబ్ థామస్ బీజేపీలో చేరారు. మరికొద్ది నెలల్లో కేరళలో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొచ్చి వెళ్లారు. ఈ సందర్భంగా గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో థెకిన్కా