Home » BJP
privatization of the Visakha steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సమర్థించారు. మాస్టర్ పాలసీలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్పై నిర్ణయం తీసుకున్నామన్నారు. వ్యాపారాలు చేయడం ప్రభుత్వ విధానం కాదని తెలిపారు. ఇది వైసీపీనో లేకపోతే త�
nara lokesh letter to cm jagan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రైవేటీకరణను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విశాఖ ఉక్కు క
Modi’s niece అహ్మదాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ప్రధాని నరేంద్ర మోడీ తమ్ముడి కుమార్తెకు భంగపాటు ఎదురైంది. త్వరలో జరగనున్న అహ్మదాబ్ మున్సిపల్ కార్పొరేషన్(AMC) ఎన్నికల కోసం గరువారం సాయంత్రం బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో
Visakhapatnam Railway Zone : విశాఖ రైల్వేజోన్పై తుది నిర్ణయానికి కాలపరిమితి లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఓఎస్డీ స్థాయి అధికారి పని చేస్తున్నారని, ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించ�
TMC వెస్ట్ బెంగాల్ లో తమకు తామే ప్రత్యామ్నాయమని సీఎం మమతా బెనర్జీ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి టీఎంసీనే ప్రత్యామ్నాయం తప్ప.. మరెవరూ కాదని మమతా బెనర్జీ తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీపై తన మాటల దాడిని �
Delhi Two rupes to call farmers? : గత 76 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న రైతుల్ని ఉగ్రవాదులని, ఖలిస్తానీలని వాళ్లసలు రైతులే కాదనీ..బీజేపీ ఎమ్మెల్యే విమర్శలు చేయటం..రైలుల్ని కాల్చేయాలని.. ఢిల్లీ పోలీసులు ఆ పనిచేయకపోతే..వాళ్లను చెప్పుతో కొడుతానని ఓ ఎమ్మెల్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, జనసేన అధికారంలోకి వస్తే బీసీ వర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిగా చేస్తామని స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన అధికారంలోకి రావడం ఖాయం అని, జగన్, చంద్�
Names:దేశవిదేశాల్లో ఎంతోమంది నియంతల పేర్లు ‘M’ అనే అక్షరంతో ఎందుకు మొదలవుతున్నాయి అని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ. ఈమేరకు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్.. వైరల్ అవుతోంది. నియంతలను గురించి ప్రస్తావిస్తూ..
BJP tickets గుజరాత్ బీజేపీ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 60 ఏళ్ల వయసు పైబడిన వారితోపాటు రాజకీయనాయకుల బంధువులకు, ఇప్పటికే మూడుసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారికి పార్టీ తరపున నిల్చునేందు�
TMC rebels to Delhi : వెస్ట్ బెంగాల్ లో వలసల పర్వం కొనసాగుతోంది. మమత బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. ఎలాగైనా అక్కడ పాగా వేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. పార్టీ అధిష్టానానికి చెందిన కీలక నేతలు పశ్చిమబెంగాల్ లో పర్యటిస్తున్నారు. టీఎంసీ నేత