Home » BJP
AAP’S DOUBLE DIG ON CONGRESS,BIG కాంగ్రెస్,బీజేపీలపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అవినీతి విషయంలో దొందూ దొందేనని ఆప్ విమర్శించింది. దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తున్న గతనెలలో పార్లమెంట్ ఆమోదం పొందిన కొత్త వ్యవసాయ చట్టాల విషయమై కాంగ్రెస�
‘జూ’లో ఉండే జంతువులకు Beef పెట్టకూడదని Assam BJP లీడర్ సత్య రంజన్ బొరాహ్ అంటున్నారు. అన్ని జంతువులకు పెట్టొద్దని ప్రత్యేకించి పులులకు అస్సలు పెట్టొద్దని చెప్తున్నారు. సోమవారం యాంటీ Beef యాక్టివిస్ట్లు గువాహతి జూ మెయిన్ గేట్ సమీపంలో వాహనాలు నిలిప
azharuddin vijaya shanti: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జిగా మణిక్కమ్ ఠాగూర్ నియమితులైన తర్వాత తొలిసారిగా హైదరాబాద్లో పర్యటించారు. గాంధీభవన్లో నేతలతో విడివిడిగా రెండు రోజుల పాటు చర్చించారు. పార్టీ కేడర్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఠ
panabaka lakshmi : సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి మరోసారి పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. గతంలో నాలుగుసార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారామె. మూడు సార్లు నెల్లూరు నుంచి ఎంపీగా గెలవగా.. 2009లో బాపట్ల పార�
Former TRS MP Kavitha : నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపు కోసం పాటుపడిన ప్రతిఒక్కరికి కవిత ధన్యవాదాలు తెలిపారు. భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటానన్నారు. నేతల సమిష్టి కృషి ఎమ్మెల్యేలు, మంత్రుల సమన్వయంతోనే విజయం సాధించామన్నా�
cpi narayana: సమయానుకూలంగా పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం.. ఆనక చారిత్రక తప్పిదం చేశామంటూ కడిగేసుకోవడం.. మళ్లీ అదే పని చేయడం వామపక్ష పార్టీలకు అలవాటని రాజకీయ వర్గాల్లో వినిపించే వాదనలు. ఇప్పుడు మళ్లీ అదే పల్లవి అందుకున్నారు సీపీఐ సీనియర్ నాయకుడు న
nizamabad mlc elections: నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక నేపథ్యంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా గులాబీ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. టీఆర్ఎస్కు గెలుపు లాంఛనం కావడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల�
tirupati loksabha bypolls: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో ఇక్కడ ఉప పోరు ఖాయమైంది. సిట్టింగ్ స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధి మరణిస్తే పోటీ లేకుండా ఏకగ్రీవం చేయాలన్న ఫార్ములా తిరుపతి విషయంలో వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదని అంటున్నారు. వైసీపీ కూ
nizamabad local body mlc bypoll : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. 2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం పోలింగ్ జరుగనుంది. ఇక్కడ 824 మంది ఓటర్లున్నారు. వీరిలో 24 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతిని�
pawan kalyan: ఏపీ రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో వైసీపీ చేరబోతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. కొన్ని రోజులుగా ఎన్డీఏలో వైసీపీ చేరిక అంశంపై విస్తృతంగా చర్చ సాగుతోందట. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర�