Home » BJP
cp joyal davis: దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలు, నోట్ల కట్టలు లభించిన అంశాలపై సీపీ జోయల్ డేవిస్ స్పష్టత ఇచ్చారు. సిద్దిపేటలో ముగ్గురి ఇళ్లలో సోదాలు చేశామని ఆయన తెలిపారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్స�
dubbaka incident: తెలంగాణ పాలిటిక్స్లో దుబ్బాక హీట్ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలకు దిగింది. హైదరాబాద్లో బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రగతి భవన్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు దుబ్బాక ఘటనపై బీజేపీ, టీఆర్�
Dubbaka బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న రఘునందనరావు మామ రామ్గోపాల్రావు ఇంటిపై పోలీసుల దాడి జరిగింది. ఈ దాడిలో 18.65లక్షల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు దొరికిందనే వార్త వినగానే బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా పోలీసుల మీదకు దాడి�
polavaram: పోలవరం ప్రాజెక్ట్ విషయంలో తప్పులు చేసిందెవరో ప్రజలకు తెలుసు అని ఏపీ మంత్రి అనిల్ అన్నారు. టీడీపీ బండారం బయట పెడతామని ఆయన చెప్పారు. సోమవారం(అక్టోబర్ 26,2020) పోలవరం ప్రాజెక్ట్ పై మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబుపై
యాక్టర్-పొలిటీషియన్ Kamal Haasan బీజేపీని తిట్టిపోశారు. ఏఐఏడీఎమ్కేతో ఒప్పందం కుదుర్చుకుని ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని వాగ్దానం చేసింది. వచ్చే వారం జరగబోయే బీహార్ ఎలక్షన్ లో భాగంగా రిలీజ్ చేసిన మ్యానిఫెస్టోలో ఇది పొందుపరిచింది. ఏఐడీఎంకే ఒప్ప
bjp: నల్లగొండ-వరంగల్-ఖమ్మం.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతసారి రెండో స్థానంలో సాధించిన ఆ పార్టీ.. ఇప్పుడు కనీసం డిపాజిట్ అయినా దక్కించుకుంటుందా? గత సారి అధికార పార్టీకి కౌంటింగ్ రోజున చెమట్లు పట్టించిన ఆ పార్టీ.. ఇప్పుడు కనీసం పోటీ అ�
Free COVID-19 vaccine for all కరోనా వ్యాక్సిన్ రెడీ అవగానే తమిళనాడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగానే వ్యాక్సిన్ అందిచనున్నట్లు సీఎం పళనిస్వామి తెలిపారు. వ్యాక్సిన్ కోసం ఒక్క రూపాయి కూడా ప్రజల నుంచి వసూలు చేయబోమని పళనిస్వామి తెలిపారు. దేశంలో కరోనా కేసు
President’s Rule to be imposed in West Bengal మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్న వెస్ట్ బెంగాల్ లో రాజకీయం ఇప్పుడే వేడెక్కింది. ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని బీజేపీ…చిత్తు చిత్తుగా బీజేపీని ఓడించి తన సత్తా చూపించాలని మమత నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ తమ అ
Eknath Khadse Quits BJP For NCP మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీకి తాను రాజీనామా చేయడానికి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కారణమని ఈ సందర్భంగా ఏక్నాథ్ ఖడ్సే తెలిపారు. దేవేంద్ర �
trs strategy: పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మె