Home » BJP
Vote for the hand, vote for Cong…’: BJP’s Jyotiraditya Scindia మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ప్రచారంలో జోతిరాదిత్య సింథియా జోతిరాదిత్య సింథియా. శనివారం దర్భాలో బీజేపీ అభ్యర్థి తరపున ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సింధియా… హస్తం గుర్తుకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు. కాంగ్రెస్
dubbaka byelections: దుబ్బాకలో వార్ వన్సైడేనా.. గ్రౌండ్ క్లియర్గా ఉందా.. టీఅర్ఎస్ గెలుపు ఖాయమా.. అంటే అవుననే అంటున్నారు గులాబీ బాస్ కేసీఆర్. విపక్షాలు అనవసరంగా యాగీ చేస్తున్నాయి కానీ.. టీఆర్ఎస్ విజయం ఆల్ రెడీ ఖాయమైందంటూ ధీమా వ్యక్తం చేస్తోంది పింక్ టీమ్. �
Even If We Have To Vote BJP… Mayawati Attacks Ex-Ally Akhilesh గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో మాయావతి,అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని బీఎస్పీ,ఎస్పీ పార్టీలు విబేధాలను పక్కనబెట్టి బీజేపీ ఓటమే లక్ష్యంగా మహాకూటమిగా ఏర్పడి కలిసి పోటీచేసిన విషయం తెలిసిందే. అప్ప�
Vijaya Shanthi : కాంగ్రెస్ నేత విజయశాంతి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ కొట్టిపారేశారు. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. కరోనా వల్లే ఎన్నికల ప్రచారానికి విజయశాంతి దూరంగా ఉన్�
ktr fires on bjp: తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీపై ఫైర్ అయ్యారు. చిల్లర మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ నేతలకు సూచించారు. సీఎం కేసీఆర్ పై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదన్నా
కాంగ్రెస్ నేత విజయశాంతి బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. నవంబర్ మొదటి వారంలో బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఢిల్లీ బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కిషన్రెడ్డితో విజయశాంతి చర్చలు జరపడంతో ఆ
తెలంగాణ బీజేపీ అధ్యక్షులు Bandi Sanjay దీక్ష భగ్నం అయింది. సోమవారం రాత్రి నుంచి దీక్షకు దిగిన సంజయ్.. ఆహారం తీసుకోకపోవడంతో షుగర్ లెవల్స్ పూర్తిగా పడిపోయాయి. ఈ మేరకు వైద్యులు హాస్పిటల్ కు తరలించాలని సూచించడంతో దీక్షను విరమించాల్సి వచ్చింది. దుబ్బాక
jamili elections: దేశంలో వన్ నేషన్-వన్ ఎలక్షన్ అనేది బీజేపీ స్లోగన్. 2016లో ప్రధాని మోదీ తొలిసారి ఈ ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. 2019 ఎన్నికలకు ముందు దేశంలో జమిలి ఎన్నికల గురించి పెద్ద చర్చే జరిగింది. సాంకేతికంగా ఉన్న ఇబ్బందులు, ఇతర రాష్ట్రాల్లో రా
anjan rao house : సిద్ధిపేటలో రాజకీయ దుమారం రేపుతున్న దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందర్ రావు బంధువు ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. సిద్దిపేటలో సురభి అంజన్రావు ఇంట్లో నిన్న(అక్టోబర్ 26,2020) చేసిన సోదాల దృశ్యాలను పోలీసులు విడుదల �
MInister Harish Rao Speccial Interview on Dubbaka by-elections : బీజేపీ నేతలపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్దిపేటలో బీజేపీ నోట్ల కట్టలతో అడ్డంగా దొరికినా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నిరసన కార్యక్రమాలు చేస్తోందని విమర్శించారు. మద్యం నోట్ల కట్టలతో ఓట్లను కొనాలనుకుంటున