Home » BJP
pawan kalyan : గత ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన జనసేన పార్టీకి కష్టాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఓటమి తర్వాత నేతలంతా ఎవరి దారి చూసుకుంటే జన సైనికులు మాత్రమే సేనానికి అండగా ఉన్నారు. అయ�
dubbaka bypolls: దుబ్బాక ఉప ఎన్నికలను పార్టీలన్నీ చాలా ప్రిస్టేజ్గా తీసుకుంటున్నాయి. ఎట్టాగైనా గెలవాలనే ఉద్దేశంతో ప్లాన్లు వేస్తున్నాయి. సిటింగ్ స్థానం కావడంతో ఎలాగైనా నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు రైటింగ్ చేస్తుంటే.. టీఆర్ఎస్ను ఓడించ�
Phone Hacked, Asleep When Obscene Clip Sent: Goa Deputy CM గోవా డిప్యూటీ సీఎం ఫోన్ నుంచి ఆయన సభ్యుడిగా ఉన్న వాట్సాప్ గ్రూప్ లలోకి ఫోర్న్ వీడియోలు రావడం కలకలం రేపింది. డిప్యూటీ సీఎం చంద్రకాంత్ బాబు కవేల్కర్ ఫోన్ నుంచి సోమవారం తెల్లవారుజామున సోషల్ యాక్టివిస్టుల వాట్సాప్ గ్రూప్
Kothakota Dayakar Reddy couple: ఒకప్పుడు మహబూబ్నగర్ జిల్లా అంటే టీడీపీకి పెట్టని కోట. అలాంటిది ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. ఆ పార్టీ పత్తా లేకుండా పోయింది. కానీ ఇప్పటికీ పార్టీని, కేడర్ను నమ్ముకొని నెట్టుకొస్తున్నారు కొత్తకోట దంపతులు. కొత్త
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఉపఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ కమల్ నాథ్ ఓ బీజేపీ అభ్యర్థిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ రాష
dubbaka bypolls effect: దుబ్బాక ఉపఎన్నిక అన్ని పార్టీల్లో అసమ్మతి కుంపట్లు రాజేసింది. అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో అసలు మేటర్ బయటపడింది. ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించిన నేతలు తమకు టికెట్ ఖరారు కాకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒక�
warangal Graduate MLC elections: వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. వరంగల్-నల్లగొండ-ఖమ్మం స్థానం నుంచి పోటీ చేసేందుకు రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. దీంతో వివిధ పార్టీలు వరంగల్ కేంద్రంగా పావులు కదిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్
Pak, Afghanistan handled Covid-19 better కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు Rahul Gandhi మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రభుత్వం నిర్ణయాలపై రాహుల్ ఫైర్ అయ్యారు. దేశంలో కరోనా విజృంభణకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు కాంగ�
కార్పొరేట్ కంపెనీలు, బిజినెస్ హౌజెస్ నుంచి ఎన్నికల సమయంలో పొలిటికల్ పార్టీలకు DONATION ఇవ్వడం అందరికీ తెలిసిందే. అయితే 2018-19 ఫిస్కల్ ఇయర్కు వచ్చిన రూ.876కోట్లలో BJPకే పెద్ద మొత్తంలో ముట్టాయట. ఆ తర్వాత కాంగ్రెస్ కు అందాయని పోల్ రైట్స్ గ్రూప్ అసోసియేషన్
బీహార్ మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు తన తల్లి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. రాఘోపుర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్న విషయం తె�