BJP

    మాజీ బీజేపీ అధ్యక్షుడు చెప్పాడు : ట్రంప్ కోసం గోడ…గుజరాత్ కాంగ్రెస్ ప్రభుత్వం పనేనంట

    February 20, 2020 / 02:10 PM IST

    గుజరాత్ లో అధికారంలో ఉన్నది ఎవరు అంటే కాంగ్రెస్ అనే చెప్పాలి కాబోలు ఇక నుంచి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అహ్మదాబాద్ పర్యటన సమయంలో ఆయనకు మురికివాడలు కనిపించకుండా ఎత్తైన గోడలు కడుతుందట  గుజరాత్ లోని కాంగ్రెస్ సర్కార్. గుజరాత్ లో  కాంగ్రెస్

    ఢిల్లీ ప్రచారంలో….AI టెక్నాలజీతో డీప్ ఫేక్ వీడియోలు షేర్ చేసిన బీజేపీ

    February 20, 2020 / 09:34 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బీజేపీ ఓటమిని తప్పించుకోలేకపోయింది. కేజ్రీవాల్ కే మరోసారి భారీ మెజార్టీతో అధికారం కట్టబెట్టారు ఢిల్లీ ఓటర్లు. అయితే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఓ ఆశక్తికర పరిణామ

    40ఏళ్ల మహిళపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం…FIR నమోదు

    February 19, 2020 / 01:30 PM IST

    ఓ మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ త్రిపాఠి,ఆయన ఆరుగురు కుటుంబసభ్యులపై ఇవాళ(ఫిబ్రవరి-19,2020) బదోహి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. బదోహీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ�

    కలిసి పనిచేద్దాం….అమిత్ షాని కలిసిన కేజ్రీవాల్

    February 19, 2020 / 12:21 PM IST

    ఆదివారం(ఫిబ్రవరి-16,2020)మూడవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ (ఫిబ్రవరి-19,2020) ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70స్థానాల్లో 62సీట్లు గెలుచుకుని గ్రాండ

    తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సేఫ్ గేమ్

    February 19, 2020 / 11:13 AM IST

    ఆంధప్రదేశ్‌లో బీజేపీ వ్యూహాలు పార్టీ నేతలకే అర్థం కావడం లేదంటున్నారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలతో వెళ్లాల్సి వస్తుందో తెలియక తికమక పడిపోతున్నారు. ఒక్కోసారి ఒక్కో రకమైన విధానాలు అవలంబిస్తూ ఏం జరుగుతుందో అర్థం కాని రీతిలో ఆ పార్టీ సాగుతోందన�

    జగన్, చంద్రబాబు చేతులు కలపండి

    February 19, 2020 / 02:41 AM IST

    పార్లమెంటు చేతిలో ఎప్పుడూ లేని విధంగా మతం ఆధారంగా చట్టం చేశారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ

    పీకేకు జెడ్ కేటగిరీ భద్రత : ముఖ్యమంత్రి కీలక నిర్ణయం

    February 18, 2020 / 05:57 AM IST

    ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ కు భద్రత పెంచాలని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జెడ్ కేటగిరీ భద్రత కల్పించనుంది. ప్రస్తుతం బెంగాల్‌లో

    ఎన్టీఆర్‌లా అది అందరికీ సాధ్యం కాదు

    February 16, 2020 / 12:30 PM IST

    ఆదివారం(ఫిబ్రవరి 16,2020) నియోజకవర్గాల వారీగా జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం పరిధిలోని జన సైనికులతో భేటీ అయిన

    2024 ఎన్నికల్లో పవన్ పోటీ చేసేది అక్కడి నుంచేనా

    February 16, 2020 / 12:08 PM IST

    2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన దారుణమైన ఫలితాలు చూసింది. జనసేన అభ్యర్థులే కాదు.. జనసేనాని కూడా ఓడిపోయారు. రెండు చోట్ల నుంచి పోటీ చేసినా పవన్

    ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేలా మా పిల్లలకు కూడా నేర్పిస్తాం

    February 16, 2020 / 11:35 AM IST

    ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్, బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేలా మా పిల్లలకు నేర్పిస్తామన్నారు. ప్రధానికి

10TV Telugu News