Home » BJP
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ముందంజలో ఉంది. న్యూఢిల్లీలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో ఉన్నారు. పట్ పడ్ గంజ్ లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ముందంజలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలో వరుసగా మూడోసారి అధికారంలోకి రానుందా? ఎన్నికల్లో ఆప్ క్లీన్ స్వీప్ చేయనుందా? ఇప్పుడు అందరి దృష్టి దేశ రాజధానిపైనే ఉంది. కొద్ది గంటల్లో ఎన్న
దేశ రాజధాని ఎన్నికల ఫలితాలు విడుదల కావడానికి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2020, ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 8గంటలకు ఈవీఎంలను ఎన్నికల అధికారులు తెరవనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చ�
తానున్నది అక్కడ.. ఆలోచనలన్నీ ఇక్కడ.. ఒక్కోసారి తానున్నది ఇక్కడ.. ఆలోచనలన్నీ అక్కడ.. ఇక్కడున్న వ్యక్తికి అక్కడి ఆలోచనలెందుకు? ఒకవేళ అక్కడే
పౌరసత్వ సవరణ చట్టం(CAA) గురించి దేశం మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధం అని
కొన్ని రోజులుగా సీఏఏకు వ్యతిరేకంగా అలీగఢ్ ఈద్గా కాంప్లెక్స్లో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనలో సామాజిక ఉద్యమ కారిణి సుమయా రాణా పాల్గొని ప్రసంగిస్తూ..‘సీఏఏను వ్యతిరేకిస్తూ మనమందరమూ ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలపటం ప్రతీ ఒక్కరి హక్
బీజేపీ నాయకుల్లో కూడా క్రమంగా సీఏఏ వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు సీఏఏ,ఎన్ఆర్సీల విషయంలో ఇటీవల నేరుగానే సొంతపార్టీ వైఖరిపైనే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పలు చోట్ల బీజేపీ నాయకులు కూడా మ�
దేశ ఆర్థికస్థితి విషయంలో మోడీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నాయకుడు చిదంబరం. తప్పుచేసినట్లు ఇప్పటికైనా మోడీ సర్కార్ ఒప్పుకుని…మునిగిపోతున్న ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మాజీ ప్రధానమంత్రి,ఆర్థికవేత్త మన్మోహన్ �
దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని, ఎగ్జిట్ పోల్స్ అన్నీ విఫలమౌతాయంటున్నారు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ. 2020, ఫిబ్రవరి 08వ తేదీన 70 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 57.9 శాతం పోలింగ్ నమోదైంది. సాయత్రం 6 గంటల అనంత�
దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల#delhielection పోలింగ్ ప్రారంభమైంది. శనివారం(ఫిబ్రవరి 08,2020) ఉదయం 8 గంటలకు పోలింగ్ షురూ